E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన జోరందుకుంది. ఇక రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]

కోర్టుపై నమ్మకం లేదా? హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్!

కోర్టుపై నమ్మకం లేదా? హైడ్రా రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్!

High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. శాంతశ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ను లంచ్ మోషన్ రూపంలో విచారించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆయన కోర్టుకు వచ్చి స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలను […]

బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. వాష్ రూమ్ కిటికీ పగలగొట్టి.. కిలో బంగారం ఎలా కొట్టేసారంటే?
కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

కాళేశ్వరం పై మాటల యుద్ధం.. మంత్రి ఉత్తమ్ Vs మాజీ మంత్రి జగదీష్ రెడ్డి!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య నల్లగొండ వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రాజెక్టు వైఫల్యాలు, మరమ్మత్తులు, నీటి విడుదలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాళేశ్వరంపై దుష్ప్రచారం ఆపాలి.. ఉత్తమ్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని […]

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!
సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Cockroach Janata Party: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి ఆందోళనలతో హీటెక్కింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా పార్లమెంట్ భవనం వైపు దూసుకురావడంతో జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. పోలీసుల లాఠీఛార్జ్.. మూతబడ్డ పార్లమెంట్ గేట్లు ర్యాలీగా వస్తున్న ప్రదర్శకులను పోలీసులు జంతర్ మంతర్ వద్దే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ […]

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది! నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా.. విపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. సుదీర్ఘకాలంగా నలుగుతున్న డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై గెలుపు జెండా ఎగురవేయాలని ఎన్డీయే పట్టుదలతో ఉంది. పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీ […]

బుల్లెట్ ట్రైన్ హబ్‌కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!
ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు. ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. చంద్రబాబు రాష్ట్రంలో ఆక్వా కల్చర్ రంగాన్ని […]

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!
తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!
ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Delhi Alert: న్యూఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రేపు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ ముట్టడి పిలుపుతో దేశ రాజధానిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ఢిల్లీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు. కేంద్ర మంత్రి నివాసం వద్ద ముట్టడి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా […]

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!
రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!
చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Byreddy Rajasekhar Reddy: కర్నూలు నగరంలో నిర్వహించిన ఒక పుస్తకావిష్కరణ సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ హక్కుల కోసం దశాబ్దాలుగా గళమెత్తుతున్న రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ వేదికపై నుంచి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే నిజమైన ‘రాయలసీమ ముద్దుబిడ్డ’ అని, ఆ బిరుదు ఆయనకు మాత్రమే దక్కుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు. […]

Big Stories

Advertisement
×