E-Paper

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

Kaveti Manohar: తెలంగాణ జాగృతిలోకి కావేటి మనోహర్.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Isha Foundation: కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడుతోంది. ఆదియోగి సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకలు భక్తులకు కనుల పండువగా మారాయి. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు ఈ దివ్య మహోత్సవంలో పాల్గొనడానికి తరలివచ్చారు. ‘శివ నామస్మరణ’తో ఇషా ప్రాంగణం మారుమోగిపోతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, సాంప్రదాయ పుష్పాలంకరణలతో యోగా సెంటర్ అద్భుతంగా అలంకరించబడింది. 112 అడుగుల ఆదియోగి విగ్రహం ప్రత్యేక “దివ్య దర్శనం” […]

Sanjay Kumar: జగిత్యాల చైర్‌పర్సన్ రేసులో ఆ ఇద్దరు! ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదన వెనుక అసలు కథ ఇదే!
Pawan Kalyan: జనసేన బలోపేతం దిశగా అడుగులు.. రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం
Resort Politics: మేయర్ కుర్చీకి ‘రిసార్ట్’ రూట్.. షామీర్‌పేట టూ కరీంనగర్.. అసలేం జరుగుతోంది?

Resort Politics: మేయర్ కుర్చీకి ‘రిసార్ట్’ రూట్.. షామీర్‌పేట టూ కరీంనగర్.. అసలేం జరుగుతోంది?

Resort Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా సాగుతున్న రిసార్ట్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో.. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. 66 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్‌లో బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. అధికార కాంగ్రెస్ తనకున్న 14 స్థానాలకు తోడు ఎక్స్ అఫిషియో ఓట్లు, ఇండిపెండెంట్ల మద్దతుతో పీఠం చేజిక్కించుకోవాలని చూస్తోంది. […]

CM Chandrababu: స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు.. రూ. 3.32 లక్షల కోట్ల బడ్జెట్.. పారిశ్రామిక విప్లవానికి పాలసీ 4.0!
Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: హింస వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర రెడ్డి పిలుపు

Telangana Maoists: శివధర రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసు శాఖ అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులకు మరోసారి శాంతి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా అడవుల్లో, సరిహద్దు ప్రాంతాల్లో గుప్తచర్యల్లో కొనసాగుతున్న క్యాడర్లు వెంటనే లొంగిపోయి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన శాంతి సందేశాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తూ.. హింసా మార్గం సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. గత రెండు […]

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Karimnagar Politics: గెలిచింది ఒక పార్టీ.. చేరింది మరో పార్టీ.. కార్పొరేటర్ జ్యోతి ఇంటి వద్ద హైడ్రామా!
Jagtial Murder: మహాశివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!
Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి […]

Citizen Grievance: మీ సమస్య ఏదైనా.. నేరుగా కమిషనర్‌కే.. CMCలో ‘ప్రజావాణి’ వేదిక
Formula E Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం..  ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

Revanth Reddy: దిల్లీ వేదికగా తెలంగాణ హక్కుల పోరాటం.. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

ఫిబ్రవరి 13 అఖండ విజయం Revanth Reddy:  తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తిరుగులేని సత్తాని చాటింది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని, పట్టణ ఓటర్ల మద్దతు పొందడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ చారిత్రాత్మక విజయానికి బాటలు వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తూ, వందకు పైగా మున్సిపాలిటీలు, మెజారిటీ కార్పొరేషన్లపై హస్తం పార్టీ జెండాను […]

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: షాకిచ్చిన ఫార్వర్డ్ బ్లాక్.. సీఎం రేవంత్ సమక్షంలో ‘హస్తం’ గూటికి 8 మంది కౌన్సిలర్లు

Gadwal Politics: జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కౌన్సిలర్లు మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకోవడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వడ్డేపల్లి శ్రీను నాయకత్వంలో ఈ కౌన్సిలర్లు తమ మద్దతుదారులతో కలిసి హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను.. ఏకంగా 8 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఘనవిజయం సాధించి […]

×