E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

రూ. 100 కే 20 రోజుల శిక్షణ.. మహబూబ్‌నగర్ పిల్లల కోసం బాలోత్సవ్ సమ్మర్ క్యాంప్
ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మే 1 నుంచి అసలైన హంగామా!
మృగాల కంటే ఘోరం.. ప్రాణం తీస్తున్న ‘బ్లడ్’ మాఫియా గుట్టురట్టు
మనుషులా.. మృగాలా? ఆ తల్లి పడుతున్న నరకం చూస్తే మీ కళ్లు చెమర్చాల్సిందే!
పెట్రోల్ బంకుల దగ్గర అసలేం జరుగుతోంది? ఒక్క రూమర్.. రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం!
ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూనే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఇంధన సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు […]

అనంతనాగ్ పోలీసుల మెరుపు దాడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

పెట్రోల్ కోసం కిలోమీటర్ల క్యూలు.. విహారయాత్రల్లో లోకేష్.. వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు!

Vellampalli Srinivas: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ.. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. గంటల తరబడి, కిలోమీటర్ల […]

కేటీఆర్‌కు కవిత ‘రేగు కంప’.. మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు!
ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

ఓయూలో కలకలం.. లేడీస్ హాస్టల్ ఎదుట మైనింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న వినీశ్ అనే విద్యార్థి, ప్రేమ వ్యవహార కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మహాబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్, క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఒక్కసారిగా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు  చేయడం చూసిన స్థానికులు, తోటి విర్యార్ధులు […]

రాష్ట్రంలో ఫ్రీగా లీటర్ పెట్రోల్.. ఎక్కడంటే?
అవమానం నుంచి అద్భుతం.. త్రిస్సూర్ పూరం వెనుకున్న షాకింగ్ హిస్టరీ!
బెంగాల్‌లో ఘోరం.. రైలు నుంచి జారిపడ్డ బాలుడు.. పట్టించుకోని సిబ్బంది!
త్రిస్సూర్ నుంచి సామర్లకోట వరకు.. బాణాసంచా పేలుళ్ల రక్త చరిత్ర!

త్రిస్సూర్ నుంచి సామర్లకోట వరకు.. బాణాసంచా పేలుళ్ల రక్త చరిత్ర!

Firecracker Explosions: ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలు.. డెత సెంటర్లుగా మారుతున్నాయ్. ఏపీ, తమిళనాడు, కేరళ.. ఇలా ప్రాంతమేదైనా పేలుడు కామనైపోయింది. బతుకులు బుగ్గిపాలవడం సాధారణంగా మారింది. ఆనందాల వెలుగులు విరజిమ్మాల్సిన బాణాసంచా.. ఇప్పుడు కాలిపోయిన కార్మికుల శవాలకు సాక్ష్యమవుతోంది. ఆ వెలుగుల్లోనే.. ఎందరో కార్మికుల జీవితాలు చీకటిమయమవుతున్నాయ్. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యంతో.. అభాగ్యులైన కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. కేరళలో 13 మంది, తమిళనాడులో 20 మంది, ఆంధ్రప్రదేశ్‌లో పదుల […]

తమిళనాడులో ‘దళపతి’ రాజకీయం.. ఓట్ల చీలిక ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Big Stories

Advertisement
×