E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు
ఫ్యూచర్ సిటీ రద్దు? హరీష్ రావు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదేనా!
ఇందిరమ్మ ఇళ్లపై చర్చకు నేను సిద్ధం.. కేటీఆర్ నువ్వు సిద్ధమా? మంత్రి పొంగులేటి ఛాలెంజ్
రైతులపై ప్రేమ ఉంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి.. కేంద్రానికి పొన్నం సవాల్
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం పూర్తి!
ఎవరు పడితే వారు మాట్లాడితే ఊరుకోం.. ప్రత్యర్థులు, అంతర్గత శత్రువులపై పవన్ కళ్యాణ్ ఫైర్
ఘోర రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై 7 కార్లు, లారీలు ఢీ
మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. 8 ఏళ్ల లోపు పిల్లలకు సైకిళ్ల పంపిణీ!
ఆడబిడ్డల కోసం రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. 2034 నాటికి కోటీశ్వరులు!
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో వర్షాలు, పలు జిల్లాల్లోనూ వానలు

గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో వర్షాలు, పలు జిల్లాల్లోనూ వానలు

Rain Alert: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో అప్పుడే ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను మేఘాలు కమ్ముకున్నాయి. రాబోయే రెండు గంటల్లో నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మహేశ్వరం, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలతో పాటు సంగారెడ్డి (జహీరాబాద్), మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ చెల్లాచెదురుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. […]

మనుషుల ఎముకలతో కట్టిన చర్చి.. లోపలి దృశ్యాలు చూస్తే వణికిపోవాల్సిందే!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు మహిళలు మృతి
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం.. కల్వకుంట్ల కవిత హెచ్చరిక!
ప్రేమ నిరాకరణ.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!
సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ!

Revanth Reddy: సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం […]

Big Stories

×