E-Paper
Advertisement

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!
Advertisement

MPs MLAs Cases: దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏకంగా 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక తెలిపింది. ఇందులో 519 కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. మరో 700 కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నాయ్. కొన్ని కేసుల్లో ఛార్జిషీట్ దాఖలుకే ఏళ్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. కొత్త బిజినెస్

ఏళ్ల తరబడి తేలకపోతే ఎలా..

Advertisement

28 రాష్ట్రాల్లో 14 మంది ముఖ్యమంత్రులపై కూడా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అయితే కేసు ఉన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు. కానీ ప్రజాప్రతినిధులపై కేసులు ఏళ్ల తరబడి తేలకపోతే ఎలా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయ్? పోలీసులు కూడా స్పీడ్ గా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కూడా ముఖ్యమే. రాజకీయ నేతల కేసులను స్పీడ్ గా విచారణ చేయాలన్న ఇష్యూ చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

Advertisement

Tags

Related News

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

సిరిసిల్ల త‌ల‌నొప్పి! ప‌ట్టు సాధించేందుకు కేటీఆర్ తండ్లాట‌.. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిర‌స‌న‌లు..

దళితులకు మూడెకరాలు..కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ …! పేదలందరికీ ఎకరం జాగా ఇస్తామంటున్న కవిత…సాధ్యమా!?

Big Stories

Advertisement
×