E-Paper
Advertisement

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!

డీఎస్సీ ఇష్యూను వదిలే ప్రసక్తే లేదు.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్!
Advertisement

AP DSC Row: ఏపీ అసెంబ్లీ ఆవరణలో డీఎస్సీ అంశం మరోసారి పొలిటికల్ హీట్ పెంచింది. చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత, వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలో చర్చిస్తామంటున్న కూటమి నేతలు.. మండలిలో చర్చకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీపై చర్చకు సిద్ధమంటున్న ప్రభుత్వం.. డేట్, టైమ్ మాత్రం ఖరారు చేయకపోవడం ఏంటన్న ప్రశ్నల్ని వైసీపీ వినిపిస్తోంది. ఎల్‌నినోపై చర్చ పూర్తయ్యాక డీఎస్సీ అంశాన్ని తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అంటోంది.

Also Read: శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

ప్రజా సమస్యలపై మాట్లాడకుండా..

Advertisement

మరోవైపు, తమ హయాంలోని గ్రూప్-1 నియామకాలపై సీబీఐ విచారణ చేయించుకోవాలని వైసీపీ సవాల్ విసరడం కీలకంగా మారింది. మండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేది వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్‌ ఫైర్ అయ్యారు. 14సార్లు డీఎస్సీ వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. సో డీఎస్సీ ఇష్యూను వైసీపీ వదిలిపెట్టేలా కనిపించట్లేదు. అదే టైంలో కూటమి ప్రభుత్వం కూడా తమ స్ట్రాటజీని కంటిన్యూ చేస్తోంది. ఏం తేలుతుందో చూడాలి.

Also Read: తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

Advertisement

Tags

Related News

దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యల దుమారం.. ప్రధాని మోడీ కామెంట్స్‌పై తీవ్ర ఉత్కంఠ!

ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా ఇంజెక్షన్, కరెంట్ షాక్.. అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్న కేంద్రం!

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో 4 వేలకు పైగా కేసులు.. ఏళ్ల తరబడి తేలని విచారణ!

తెలంగాణ బీజేపీకి హైకమాండ్ షాక్.. అంతర్గత విభేదాలకే చెక్ పెట్టేలా కొత్త వ్యూహం?

చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

సిరిసిల్ల త‌ల‌నొప్పి! ప‌ట్టు సాధించేందుకు కేటీఆర్ తండ్లాట‌.. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిర‌స‌న‌లు..

Big Stories

Advertisement
×