E-Paper
Advertisement

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!
Advertisement

Mayor Elections: ప్రస్తుతం ఏపీలో మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతున్నాయి. అంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లే వారిని ఎన్నుకుంటారు. ఈ విధానంలో రాజకీయ గందరగోళం, హార్స్ ట్రేడింగ్ సమస్యలకు అవకాశం ఉండటంతో.. స్థానిక సంస్థల్లో రాజకీయ అస్థిరతకు ఆస్కారం ఉందన్నది ప్రభుత్వ వాదన.

Also read: ఆ వ్యూహం ఇక్కడ పనిచేయదు.. స్థానిక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

1986 నుంచి 2005 వరకు..

Advertisement

అందుకే ప్రత్యక్ష ఎన్నికలతో ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందిన మేయర్, చైర్‌పర్సన్‌కు స్థిరత్వం వస్తుందని ప్రభుత్వం అనుకుంటోంది. 1986 నుంచి 2005 వరకు ఏపీలో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లో ఉండగా.. ఆ తర్వాత పరోక్ష ఎన్నిక విధానం వచ్చింది. ఇలా ప్రత్యక్ష ఎన్నికతో అభివృద్ధిలో వేగం పెరుగుతుందా? ప్రజల తీర్పుకు నిజమైన బలం ఇచ్చే ఈ సంస్కరణ గ్రౌండ్ లెవెల్ లో ఎంతవరకు ఫలిస్తుంది?

Tags

Related News

నా సీటు నాదే, ఎవరొచ్చినా తగ్గను.. అధిష్టానానికే సవాల్ విసురుతున్న సీనియర్ నేతలు!

ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయి.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే?

ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తికి ఫస్ట్ ర్యాంకా.. ఏపీ డీఎస్సీపై జగన్ ప్రశ్నల వర్షం!

త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే..! పిల్ల‌ల‌ను క‌న్నాం గానీ వారి రాత‌ల‌ను క‌న్నామా?

పంచాయితీలు తీరవు ప్రాబ్లమ్స్ ఆగవు.. కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న వర్గపోరు!

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సాగునీటి విడుదలపై కీలక ప్రకటన!

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి.. నోటీసులిస్తారు.. సారీల‌తో స‌రిపెట్టుకుంటారు.. !

Big Stories

Advertisement
×