E-Paper
Advertisement
Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Top 20 New: సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, ఆర్టీసీ బస్సులో ఆభరణాల చోరీ

Top 20 New: సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్, కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, ఆర్టీసీ బస్సులో ఆభరణాల చోరీ

1. SP బాలు విగ్రహావిష్కరణ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు, దత్తాత్రేయ, రామచందర్‌రావు, శుభలేఖ సుధాకర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2. సర్పంచ్ ఎన్నికలపై ఎమ్మెల్యే కామెంట్స్ సర్పంచ్ ఎన్నికలపై.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించారు. తన సొంతూరు.. రంగారెడ్డి గూడ ప్రజలు తనను ఓడించారని వాపోయారు. నా అనుకున్న ప్రజలే తన గుండెలపై కొట్టారు అంటూ ఆవేదన […]

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

1. పాలక ప్ర‌భుత్వంపై ప్రజల నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 చోట్ల కాంగ్రెస్ మ‌ద్ధతుదారులు గెలవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిద‌ర్శనం అని పేర్కొన్నారు. 2. పంచాయతీ ఫలితాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఉత్తమ్ […]

Top 20 News Today: ఉపాధి హామీ చట్టం రద్దు? కేంద్రం కొత్త చట్టం యోచన.. కోటి సంతకాలతో వైసీపీ పోరు.. 
Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. 2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో […]

Top 20 News Today: ఓటు హక్కుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు, క్రికెటర్ దీపికకు పవన్ సాయం
Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

1. పట్టు వస్త్రాలు సమర్పణ కొండసొరికల్లో కొలువైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలతో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. 2. కమలం పార్టీ కీలక నిర్ణయం కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు […]

Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్
Top 20 News Today: పంచాయతీ పోరులో ఉద్రిక్తతలు.. పొందూరు ఖద్దర్‌కు జీఐ ట్యాగ్
Top 20 News Today: సంక్రాంతి రైళ్ల నుంచి పంచాయతీ పోరులో ఘర్షణల వరకు..
Top 20 News Today: ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ.. తెలంగాణలో వణుకుతున్న జనం
Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

Top 20 News: డ్రగ్స్‌కు బానిసైన కూతురు.. తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం, గుండెపోటుతో క్లాస్‌లోనే 10th విద్యార్థిని మృతి 

1. కట్టుదిట్టమైన భద్రత ప్రపంచ ఫుట్‌ బాల్‌ దిగ్గజం మెస్సీ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్యాలెస్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంకు వెళ్లనున్నారు. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో పాల్గొననున్న మెస్సీ.. అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొంటారు. 2. అనుమానాస్పద మృతి హైదరాబాద్‌ పాతబస్తీ ఉప్పుగూడలోని రాజా రాజేశ్వరి బార్‌లో సాయి నాథ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి పక్కన ఇంజెక్షన్ సిరంజ్, మాత్రలు, మద్యం […]

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

Top 20 News: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈటెల కామెంట్స్, ఎన్టీఆర్ జిల్లాలో ట్రాక్టర్ బీభత్సం..

1. ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తు ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద బందోబస్తును సమీక్షించారు డీజీపీ శివధర్ రెడ్డి. కోల్‌కత్తా ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు, ఎలాంటి లోపాలు జరగకుండా భద్రతను పటిష్టం చేశామని డీజీపీ తెలిపారు. అభిమానులు గ్రౌండ్‌లోకి చొచ్చుకుపోకుండా నిరోధించడానికి మొత్తం 20 రోప్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. 2. ఫ్యాన్స్ ఫైర్ అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ లియోనల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన […]

Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

Top 20 News: ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక, సర్పంచ్ అభ్యర్థి పై కారం పొడితో దాడి, ప్లాస్టిక కవర్‌లో శిశువు మృతదేహం

1. అట్టహాసంగా హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ అట్టహాసంగా జరిగింది. త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహన్ రివ్యూ అధికారిగా హాజరయ్యారు. వాయుసేనలో వివిధ బ్రాంచ్‌లలో ప్రీ-కమిషనింగ్ శిక్షణను క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు. 2. ట్రాన్స్‌జెండర్లకు వీసీ హెచ్చరిక ట్రాన్స్‌జెండర్లు ప్రజలను ఇబ్బంది పెడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య […]

Big Stories

Advertisement
×