E-Paper
Advertisement
Ganja Youth Attack: బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వీళ్ళు చేసింది చూస్తే..
Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య
Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

1. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్‌లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించారు. 2. సిద్దిపేట జిల్లాలో పొన్నం పర్యటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ డ్రైవింగ్ […]

Top 20 News Today: హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు
Panchayat Elections Live Updates: పల్లె పోరులో హస్తం హవా.. పంచాయతీ పోరులో సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్..
Top 20 News: 10 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్, బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

1. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతో నడుస్తాయని చెప్పారు. 70శాతం మందికి ఎన్టీఆర్ వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థుల సీట్లూ పెరుగుతామని తెలిపారు. 2. సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం […]

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

Top 20 News: కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు, తెలంగాణ స్పీకర్ కీలక నిర్ణయం

1. షాప్‌లోకి దూసుకెళ్లిన కారు..  ఇద్దరు మృతి హైదరాబాద్ మైలార్దేవ్‌పల్లి పరిధిలోని దుర్గానగర్ చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపుతప్పి రోడ్డు పక్కన స్వెటర్స్‌ అమ్ముకునే షాప్‌లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఘటన సమయంలో కారులో ఆరుగురు ఉండగా.. స్థానికులు ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2. కలెక్టర్లతో కీలక సమావేశం.. సీఎం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు […]

Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: ఒక బిర్యానీ, రూ.10 వేలు లంచం.. జూబ్లిహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు

Traffic Inspector Transferred: హైదరాబాద్‌లో అవినీతిపై కఠిన చర్యలకు సీపీ సజ్జనార్ మరోసారి శ్రీకారం చుట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావును తక్షణమే బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సబ్‌ఇన్‌స్పెక్టర్ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్‌లను కూడా విధుల నుంచి తప్పిస్తూ బదిలీ వేటు పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో విధించిన చలాన్లను క్లియర్ […]

Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

Top 20 News: అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ.. 30 తులాల బంగారం స్వాహా, గెలిచిన మరుసటి రోజే హామీ నెరవేర్చిన సర్పంచ్

1. కేంద్ర మంత్రితో సీఎం భేటీ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. IIM ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని ఇప్పటికే గుర్తించామని.. వెంటనే తరగతులు ప్రారంభించడానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2. కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై అడ్లూరి స్పందన జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలపై […]

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

Top 20 News: గుప్త నిధుల పేరుతో కుట్ర.. వైసీపీ ఇంచార్జ్ ఆరోపణలు, ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే తల్లి, కొడుకు

1. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన అంశంపై మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం జరిగింది. డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు పలువురు సభ్యులు. 2. అభివృద్ధికి ఎంఓయూ విశాఖలో మంత్రి నారా లోకేష్, GMR మాన్సాస్ సంస్థతో ఏవియేషన్, ఏరో స్పేస్, ఎడ్యుసిటీ అభివృద్ధికి సంబంధించి ఎంఓయూ చేసుకున్నారు. భోగాపురంలో దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరో స్పేస్, […]

U19 Asia Cup 2025: వైభ‌వ్ ను మించిన మొన‌గాడు…16 ఫోర్లు, 9 సిక్సర్లతో డ‌బుల్ సెంచ‌రీ, ఎవ‌రీ అభిజ్ఞాన్ కుందు ?

Big Stories

Advertisement
×