E-Paper
Advertisement

UP News: ఓ సాధారణ రైతు అకౌంట్‌లో 36 అంకెల బ్యాలెన్స్ క్రెడిట్.. షాక్‌లో రైతు, చివరకు ఏమైందంటే?

UP News: ఓ సాధారణ రైతు అకౌంట్‌లో 36 అంకెల బ్యాలెన్స్ క్రెడిట్.. షాక్‌లో రైతు, చివరకు ఏమైందంటే?
Advertisement

UP News: ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూపీలో హాత్రాస్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అజిత్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అజిత్ ఇంట్లో మామూలుగా కూర్చొని మొబైల్ చూస్తుండగా.. స్క్రీన్ పై 36 అంకెల బ్యాలెన్స్ క్రెడిట్ అయినట్టు మెసెజ్ వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇది నిజమేనా అని నమ్మలేక పోయాడు. అయితే ఈ జరిగిన పది రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 24న అజిత్ అకౌంట్ నుంచి రూ.1800 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత రోజు మళ్లీ రూ.1400 కట్ అయ్యాయి. ఆ కాసేపటికే అతని బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1,00,13,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542గా ఉండటంతో ఒక్కసారిగా అజిత్, అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయయారు. అలాగే గ్రామ ప్రజలు కూడా ఈ విషయాన్ని విని నమ్మలేకపోయారు.

Advertisement

అయితే, అకౌంట్ లో అంత డబ్బులు జమ కావడం చూసిన అజిత్ భార్య మోసగాళ్లు బారిన పడి ఉండోచ్చునేమో అని భావించింది. దీంతో వెంటనే అజిత్ కుటుంబ సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులు జమ్ముకశ్మీర్ లోని ఓ బ్రాంచ్ కు ట్రాక్ చేయబడిన క్రెడిట్ సాంకేతిక లోపం కారణంగా మీ అకౌంట్ అలా నంబర్లు క్రెడిట్ అయ్యాయని చెప్పారు. తన అకౌంట్ స్తంభించిపోవడంతో.. తను మోసపోయాయనని అజిత్ తెలుసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

Also Read: Lashkar-e-Taiba: ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పంచుకోబోయి.. చివరకు..?

Advertisement

ఆ తర్వాత వెంటనే అజిత్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సైబర్ క్రైమ్ విభాగానికి మరొక దరఖాస్తును సమర్పించమని పోలీసులు కోరడంతో బాధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు.

మామూలుగా ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ అయిన స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి విలువ కంటే అజిత్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపించింది. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ఇది ఎలాన్ మస్క్ ఆస్తి విలువ 14 అంకెల సంఖ్య అంటే.. 2,84,17,69,27,10,400గా అంచనా వేయబడింది.

Also Read: CM Revanth Reddy: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×