E-Paper
Advertisement
ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!
శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!
టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన కొత్తలో విపరీతమైన పేదరికంలో కేసీఆర్.. అప్పుడు పది రూపాయల మిత్తీకి బాకీలు ఎందుకు చేసినట్టు..?

ఆయన భూస్వామి కుటుంబంలోనే పుట్టి ఉండొచ్చు. వందల ఎకరాలు ఆయన తండ్రికి ఉండి ఉండవచ్చు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో విపరీతమైన పేదరికాన్ని చవి చూశారు. ఇది ఆయన్ను దగ్గరగా చూసినవాళ్లు.. తనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు చెప్పిన మాటలు. పెట్రోల్‌ ఖర్చులకు కూడా ఉండకపోయేదనే విషయాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు అప్పుడు దోస్తానా చేసిన కొందరు. అప్పుడు కేసీఆర్‌తో కలిసి తిరిగిన వాళ్లు చాలా మంది ఆయనకు దూరమయ్యారు. […]

అన్ని విచారణలు ఓ లెక్క.. ఫామ్ హౌజ్ భూముల లెక్కలు ఓ లెక్క.. నిగ్గుతేల్చాల్సిందే..! లేకపోతే……
ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..
కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!
రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!
కేసీఆర్‌ పాలనపై ఉద్యోగుల వ్యతిరేకత ఇంకా సజీవం.. మద్దతు కూడగట్టేందుకు హరీశ్‌ యత్నం.. దగ్గరికి కూడా రానివ్వని జేఏసీ..

కేసీఆర్‌ పాలనపై ఉద్యోగుల వ్యతిరేకత ఇంకా సజీవం.. మద్దతు కూడగట్టేందుకు హరీశ్‌ యత్నం.. దగ్గరికి కూడా రానివ్వని జేఏసీ..

కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో జీవో నెం. 317 చెలగాటమాడింది. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌ లైన్‌తో ఉద్యమానికి ఊపిరిలూదిన కేసీఆర్‌ వెన్నంటే నడిచారు ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ఉద్యమానికే కాదు.. కేసీఆర్‌కూ ఊతంగా నిలిచారు. అధికారం వచ్చిన తరువాత గానీ అసలు రూపం బయటపడదు అన్నట్టుగా.. ఉద్యమకాలం నాటి సహచరులంతా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మారిన తరువాత తీరు మారింది. అహంకారం పెరిగింది. పట్టింపు లేకుండా […]

ఆ మూడే మమ్మల్ని గెలిపించనున్నాయి.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రామన్న.. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..

ఆ మూడే మమ్మల్ని గెలిపించనున్నాయి.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న రామన్న.. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి..

ఎన్డటీవీకి కేటీఆర్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. కీలక విషయాలు వెల్లడించాడు. మూడు అంశాలను ప్రతిపాదికగా చేసుకుని, తిరిగి తాము అధికారంలోకి రావడం పక్కా అని కుండబద్దలు కొడుతున్నాడు. ఒకటి.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇంకా జనాల్లో సజీవంగా ఉండటం. తెలంగాణ ప్రజలు తాము ఓడిపోయామని మొత్తం మైండ్‌లో నుంచి పార్టీని తుడిచిపెట్టలేదంటున్నాడాయన. ఇంకా బలంగా ఉందని, ప్రత్యామ్నాయంగానే జనాలు ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చాడు. తక్కువ మార్జిన్‌తో ఓటమి పాలైన విషయాన్ని వెల్లడించిన కేటీఆర్‌.. రేవంత్‌ ఏమీ మాస్‌ అప్పీల్‌ ఉన్న నేతేమీ […]

అటకెక్కిన ఫైలు కిందికి దిగింది.. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల దుమ్ము దులుపుతున్న సర్కార్‌..!
బాల్కొండ నుంచి పోటీకి రెడీ అని గ్రీన్‌ సిగ్నల్‌..! మాజీ మంత్రి వేములకు సరైన పోటీగా అధిష్టానం నిర్ణయం..!
ఉద్యోగులను పట్టించుకోకపోవడంతోనే.. పరిపాలన కుంటుపడింది.. పథకాలు పడకేశాయి..!
కేటీఆర్‌ పీఆర్వోనా మజాకా? అప్పుడు షాడో సీఎం కేటీఆర్‌ బలం.. ఇప్పుడు కాబోయే సీఎంకు పీఆర్వో… అందుకే ఆ రంకెలు.. !

కేటీఆర్‌ పీఆర్వోనా మజాకా? అప్పుడు షాడో సీఎం కేటీఆర్‌ బలం.. ఇప్పుడు కాబోయే సీఎంకు పీఆర్వో… అందుకే ఆ రంకెలు.. !

కేటీఆర్‌ పీఆర్వో మహేశ్‌ మాణిక్య ట. తన బాస్‌ కేటీఆర్‌కు ఏమాత్రం తీసిపోలేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టుగా తనూ ఏం తక్కువ తినలేదు. పోలీసులతో తోపులాటలో తనూ పోలీసుల తల్లులను దూషించేలా చెలరేగిపోయాడు. బహుశా కేటీఆర్‌ తరుచూ ఇలాంటి పదాలు అంతర్గతంగా తన మీటింగులలో, కార్యకర్తలు, లీడర్లతో మాట్లాడతాడేమో.. అందుకే తన బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలంటే.. ఇలా అలవోకగా అలవాటైన దోరణిలో తిట్ల పురాణం అందుకున్నట్టున్నాడు. పదేండ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు […]

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1975 ఎమర్జెన్సీ తర్వాత..1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ, కాంగ్రెస్‌ ఘోర పరాజయం చవి చూశాయి. దేశంలో తొలిసారి కాంగ్రెస్‌ కేంద్ర అధికారానికి దూరమైందప్పుడు. మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. కానీ.. అంతర్గత విభేదాలు..నాయకత్వ పోరు..రాజకీయ అస్థిరత.. జనతా ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి.1979లో మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేయగా, చరణ్‌సింగ్‌ ప్రధానమంత్రి అయ్యారు. కానీ.. పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకోకముందే ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో లోక్‌సభ రద్దయి.. 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఇందిరా పునరాగమనం.. ఈ పరిణామాలు […]

Big Stories

Advertisement
×