E-Paper
Advertisement
ఐపీఎల్ ఫైన‌ల్స్ కు  భారీ అడ్డంకి..80 శాతం వ‌ర్షం ప‌డే ఛాన్స్‌..రిజర్డ్ డే ఉంటుందా?
PM Modi: సబర్మతి తీరాన అంబరాన్నంటిన సంబరాలు.. గాలిపటం ఎగురవేసిన ప్రధాని మోదీ

PM Modi: సబర్మతి తీరాన అంబరాన్నంటిన సంబరాలు.. గాలిపటం ఎగురవేసిన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని సబర్మతి నది పరివాహక ప్రాంతం రంగురంగుల గాలిపటాలతో కళకళలాడింది. అంతర్జాతీయ పతంగుల పండుగ (కైట్ ఫెస్టివల్) సందర్భంగా అహ్మదాబాద్ నగరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుజరాతీయులు తమ సంప్రదాయ పద్ధతిలో వీరికి ఘనస్వాగతం పలికారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ ప్రాంగణమంతా గుజరాతీ సంస్కృతిని ప్రతిబింబించేలా ముస్తాబైంది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, సంగీత […]

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..
Ahmedabad News: మైనర్ కారు డ్రైవింగ్.. చిన్నారిపైకి దూసుకెళ్లింది, ఆ తర్వాత కుమ్మేశారు, వీడియో వైరల్

Ahmedabad News: మైనర్ కారు డ్రైవింగ్.. చిన్నారిపైకి దూసుకెళ్లింది, ఆ తర్వాత కుమ్మేశారు, వీడియో వైరల్

Ahmedabad News: గుజరాత్‌లోని ఊహించని ఘటన జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి అనూహ్యంగా బయటపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, యువకుడి గురించిన విషయాలు తెలిసి చాలామంది షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అహ్మదాబాద్‌లో ఊహించని ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ సిటీలో ఊహించని ఘటన జరిగింది. నోబెల్‌నగర్‌లోని ఓ హౌసింగ్ సొసైటీలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ రోడ్డు మీదకు వచ్చింది. ఇంకా మెయిన్‌రోడ్డు మీదకు రాలేదు. ఈలోగా చిన్నారి కుడి […]

Ahmedabad News: చిక్కిన  సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  బిల్డర్‌ని హనీట్రాప్ చేసి బుక్కైంది
Plane crash: విమాన ప్రమాదంలో నర్సు మృతి.. రెవిన్యూ ఆఫీసర్ అనుచిత పోస్ట్.. చివరకు?
Ahmedabad Plane Crash: నా తండ్రి కూడా ప్రమాదంలోనే.. ఆ బాధ ఏంటో నాకు తెలుసు: రామ్మోహన్ ఎమోషనల్
Plane Crash: చివరి క్షణంలో పైలట్ నుంచి ఆ కాల్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రెస్ మీట్
Plane Crash: లండన్‌లో సెటిలయ్యేందుకు వెళ్తూ.. ఫ్యామిలీ మొత్తం పైలోకాలకు.. డాక్టర్ విషాద గాధ!
Plane Crash: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్

Plane Crash: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్

Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, కొందరు డాక్టర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని పేర్కొంది. టాటా గ్రూప్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ భరిస్తామని అన్నారు. […]

Plane Crash: భోజనం చేస్తుండగా.. కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం.. ఆ డాక్టర్ల పరిస్థితి ఏమిటి?
Flight Crash: అయ్యో దేవుడా.. ముక్కలైన విమానం.. చెల్లా చెదురైన శరీర భాగాలు
Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్ర‌మంత్రి రామ్మోహన్ రియాక్షన్, ప్రధాని మోదీ ఆరా

Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్ర‌మంత్రి రామ్మోహన్ రియాక్షన్, ప్రధాని మోదీ ఆరా

Minister Rammohan Naidu: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్‌ ప్రాంతంలో కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. ఘటన గురించి తెలియగానే షాకైనట్టు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.  దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, పరిస్థితిని వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి బయలుదేరి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలు దేరింది ఎయిరిండియా బోయింగ్ 727 […]

Ahmedabad Flight Crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. ఫ్లైట్‌లో 242 మంది ప్రయాణికులు
LSG VS GT: ఒకే ఒక్క మ్యాచ్.. 6 మంది ప్లేయర్లకు గాయాలు.. ఇదేం గ్రౌండ్ రా ?

Big Stories

Advertisement
×