E-Paper
Advertisement
తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించుకుంది. మొన్నటి ప్రధాని మోడీ సభ ఇచ్చిన జోష్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, […]

చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!
కాంగ్రెస్ మరో కొత్త ప్లాన్.. ఓకే దెబ్బకు రెండు పిట్టలు!
తెలంగాణపై విషం చిమ్మితే సహించం.. బీజేపీకి కాంగ్రెస్ నేతల హెచ్చరిక!

తెలంగాణపై విషం చిమ్మితే సహించం.. బీజేపీకి కాంగ్రెస్ నేతల హెచ్చరిక!

Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన చట్టంపై బీజేపీ పార్లమెంట్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంటులో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోల్చడం దురదృష్టకరమని ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ఇదే క్రమంలో […]

డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!

డీలిమిటేషన్ కుట్రను ఛేదించిన రేవంత్ రెడ్డి.. దక్షిణాది గళానికి దక్కిన విజయం!

Veeresham: దేశాన్ని రాజకీయంగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న బీజేపీ కుట్రలను ఇండియా కూటమి సమర్థవంతంగా అడ్డుకుందని తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం పేర్కొన్నారు. ‘ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు’. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందుకే ఆయన అన్ని రాష్ట్రాల సీఎంలను ఏకం […]

సీఎం రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ సంచలన కామెంట్స్!
Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: హామీల అమలుకే దిక్కులేదు.. మూసీపై భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు […]

Assam Election 2026: అస్సాం పీఠంపై ‘హ్యాట్రిక్’ గురి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Nizamabad Politics: నిజామాబాద్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. సంజయ్ యాక్టివ్… అరవింద్‌కు టెన్షన్?
Etela Rajender: రేవంత్ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

Etela Rajender: రేవంత్ సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు!

Etela Rajender: బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీ వేదికగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరును తప్పుబడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన ఎండగట్టారు. ఖమ్మంలో పేదల ఇళ్లను డీసీఎంలతో సహా పంపి మరీ కూలగొడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్దలు వేల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నా పట్టించుకోని ప్రభుత్వం.. కేవలం పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ముఖ్యంగా కూకట్‌పల్లి […]

BJP Telangana: గాంధీ సరోవర్‌పై బీజేపీ పోరుబాట.. విగ్రహం కోసం వినాశనమా?
Paidi Rakesh Reddy: కొడంగల్‌కు 10 వేలు.. కామారెడ్డికి సున్నా! సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డ ఆర్మూర్ ఎమ్మెల్యే.
MP DK Aruna: దమ్ముంటే కామారెడ్డి చౌరస్తాకు రండి.. ఎంపీ డీకే అరుణ సవాల్..?
BRS : బీఆర్ఎస్ కాదు… బీజేపీ vs కాంగ్రెస్!

BRS : బీఆర్ఎస్ కాదు… బీజేపీ vs కాంగ్రెస్!

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం క్రమంగా తగ్గిపోతున్నట్టు తెలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను ప్రజలు సీఎంగా ఆశీర్వదించారు. రెండు సార్లు ఆయనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు అవకాశం ఇవ్వగా.. రెండో పర్యాయంలో కేసీఆర్ పాలన ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది.నియంతృత్వ విధానాలు, నిరంకుశ పాలనతో పాటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుతో ఓట్లేసి గెలిపించిన ప్రజలు విసిగిపోయారు.అవినీతి, అక్రమాలు, కబ్జాలు, దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ […]

Bandi Sanjay: బీజేపీని మేయర్ అవ్వకుండా అడ్డుకుంటే మరో యుద్దం తప్పదు.. బండి సంజయ్ వార్నింగ్!

Big Stories

×