E-Paper
Advertisement
Mahabubabad News: ఇది ఎమ్మార్వో ఆఫీసుల్లో పరిస్థితి.. రూ.4వేలు ఇస్తేనే పట్టా ఇస్తాం.. ఈ రైతు ఆవేదన చూడండి..

Mahabubabad News: ఇది ఎమ్మార్వో ఆఫీసుల్లో పరిస్థితి.. రూ.4వేలు ఇస్తేనే పట్టా ఇస్తాం.. ఈ రైతు ఆవేదన చూడండి..

Mahabubabad News: ప్రభుత్వ కార్యాలయాలు పౌరులకు సేవలు అందించే కేంద్రాలుగా కాకుండా.. కొందరు అవినీతి అధికారుల కారణంగా లంచాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే తమ పని జరగదని అధికారులు రైతులకు ముఖం మీదే తేల్చిచెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం, కొమ్ములవంచ గ్రామంలో జరిగిన తాజా సంఘటన ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొమ్ములవంచ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు పంట రుణం […]

Secunderabad: ఇద్దరు దొంగలను చితకబాది.. స్తంభానికి కట్టేసి..? సికింద్రాబాద్‌లో ఘటన
Minister Uttam: ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రికార్డ్: మంత్రి ఉత్తమ్
Pak Bomb Blast: పాక్‌లో భారీ బ్లాస్ట్.. 12 మంది స్పాట్‌లో మృతి, 20 మందికి గాయాలు
Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటన.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు
Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?
Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?
CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు
Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..
Visakha News: రాష్ట్రంలో దారుణ ఘటన.. కాలేజీలో మేడం లైంగిక వేధింపులు, స్టూడెంట్ సూసైడ్

Visakha News: రాష్ట్రంలో దారుణ ఘటన.. కాలేజీలో మేడం లైంగిక వేధింపులు, స్టూడెంట్ సూసైడ్

Visakha News: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందడంతో.. అనుమానాలు తలెత్తుతున్నాయి. సమత కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థి సాయి తేజ మృతికి.. కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. సాయి తేజ్‌ మృతికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సాయి తేజ పై లైంగిక వేధింపుల వ్యవహారం తమ దృష్టికి […]

Justice Suryakanth: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. నవంబర్ 24న బాధ్యతలు
Cyclone Montha: తీరాన్ని తాకిన మొంథా తుఫాన్.. ఇంకో 3 గంటల్లో తీరం దాటనున్న సైక్లోన్
CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్
Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Big Stories

Advertisement
×