BigTV English
Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా
Telangana Govt: కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. రూ.600 కోట్లు చెల్లిస్తామని హామీ
CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: కాలేజీల బకాయిలు చెల్లిస్తాం.. సమ్మి నిర్ణయాన్ని విరమించుకోవాలి, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ప్రైవేట్ కాలేజీల బకాయిలు విడతల వారీగా చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన కోరారు. కాలేజీలు యథావిధంగా నడపాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని సుమారు 2,000 ప్రైవేట్ కాలేజీలు దాదాపు రూ. 8,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. ఈ బకాయిలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుంచి కొనసాగుతున్నాయి. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం […]

CM Revanth Reddy: వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: అలయ్ బలయ్ కార్యక్రమానికి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!
CM Progress Report: రేవంత్ మార్క్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ఇవే..!
Krishna Water Dispute: ఈ నెల 23న ఢిల్లీలో.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశం
CM Revanth Reddy: మేడారం పర్యటనకు.. సీఎం రేవంత్‌ రెడ్డి
Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Nepal Crisis: నేపాల్‌లో ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పౌరుల భద్రత కోసం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్ ప్రారంభించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ప్రస్తుతం నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసుల పరిస్థితులు తెలుసుకోవడం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, అవసరమైన సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం స్పందన తెలంగాణ పౌరులెవరూ ఇప్పటి వరకు గాయపడ్డారని, […]

CM Revanth: ముఖ్యమంత్రి ఇంటి గోడను కూల్చేసిన అధికారులు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?
CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!
CM Revanth Reddy: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన పనులు ప్రారంభం
CM Revanth Reddy: హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!
CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. పరిమిత వాహనాలతో సామాన్యుడిలా అక్కడకు చేరుకొని నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అకస్మాత్తుగా ఎన్టీఆర్ గార్డన్ వద్దకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించి, ప్రజలను ఇబ్బంది తలెత్తకుండా చేయాలని అధికారులకు సూచించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలను తిలకింది, ప్రజలందరికి ఆప్యాయంగా పలకరించారు. ఇబ్బందిగా ఉంటే అధికారులకు సంప్రదించాలని ప్రజలకు సూచించారు. అక్కడకు వచ్చిన భక్తులను ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించారు. […]

Big Stories

×