E-Paper
Advertisement
Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతి

Palnadu News: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లలోని వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తులను గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. వీరిద్దరు బైక్ ‌పై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టిందని తెలిపారు. స్కార్పియో వాహనం టీడీపీ పార్టీకి చెందిన వెంకట్రామయ్యదిగా […]

Kadapa Crime: ఆ నీచుడి కొంప కొల్లేరే.. ఏకంగా బుల్డోజర్ తో కూల్చేశారు.. అసలేం జరిగిందంటే?
Crime News : నేను నీ భార్యతో పడుకున్నా.. నువ్వు చచ్చిపో..
Kadapa Crime: మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. కడప జిల్లాలో దారుణం
Karnataka News: గ్యాంగ్ రేప్ నిందితుడు.. విడుదలైన తర్వాత కార్ల ర్యాలీ, నిరసనలు
Plane Crash In America: అమెరికాలో కుప్పకూలిన విమానం.. ఇల్లు, కార్లు బొగ్గు బొగ్గు
Maharashtra Crime News: రాత్రి వేళ ఒత్తిడి.. తట్టుకోలేక భర్తను చంపేసింది, కాకపోతే ప్రియుడు
Crime News: ఎంత పని చేశావ్ దేవుడా..? నదిలో నీటమునిగి నలుగురు బాలికలు మృతి
Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: కాళేశ్వరం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి.. మరో ఏడుగురు?

Road Accident: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌ లోనే చనిపోయారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కర స్నానానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భూపాలపల్లి, కాటారం మధ్య మేడిపల్లి ప్రాంతంలో ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గమనించిన స్థానికులు వీరి ఇద్దరినీ క్షతగాత్రులను వెంటనే ఎంజీఏం ఆస్పత్రికి […]

Bus Accident: కర్ణాటక బస్సు బీభత్సం.. నలుగురు మృతి, ఏడుగురికి గాయాలు..
Crime News: రాష్ట్రంలో పిడుగుల బీభత్సం.. ఇద్దరు చనిపోయారు..
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌లో చనిపోయారు..
Crime News : పక్కింటోడిని లేపేసి.. కూరగాయలతో కలిపి కూర వండేసిన చెఫ్.. ఎందుకు అలా చేశాడంటే?
Crime News: రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
Hyderabad Crime: రాజ్‌భవన్ చోరీ కేసులో కొత్త ట్విస్ట్..  ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి

Hyderabad Crime: రాజ్‌భవన్ చోరీ కేసులో కొత్త ట్విస్ట్.. ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి

Hyderabad Crime:  తెలంగాణ రాజ్‌భవన్‌ చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చోరీ గురించి దర్యాప్తు చేస్తుంటే నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు శ్రీనివాస్ మామూలోడు. ఈ వారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు కేసులో ఊహించని విషయాలు బయటకువచ్చాయి. శ్రీనివాస్ మామూలోడు కాదు నిందితుడు శ్రీనివాస్ ఓ బ్లాక్ మెయిలర్. రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని మరిచిపోయాడు. తన మనసులోని ఆలోచనలను బయటపెట్టాడు. రాజ్‌భవన్‌లో […]

Big Stories

Advertisement
×