E-Paper
Advertisement
Kishan Reddy: ఆర్ఎస్ఎస్ సంస్థలే కాంగ్రెస్ టార్గెట్: కిషన్ రెడ్డి
Kishan Reddy: కవితకు తర్వాత ఏం జరుగుతుందో సీబీఐ చెబుతోంది: కిషన్ రెడ్డి
Kishan Reddy: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం.. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, ఎగుమతిదారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకు రాహుల్ కుటిల ప్రయత్నం చేస్తున్నారని  ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నెగటివ్ రాజకీయాల ద్వారా.. దేశ పురోగతిని వెనక్కు లాగేందుకు రాహుల్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే అన్నదాతలు, ఎగుమతిదారులను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు […]

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: నేను నిరూపిస్తే కిషన్ రెడ్డి క్షమాపణ చెప్తారా?.. సింగరేణి, ఏపీ ప్రాజెక్టుల కేసులపై సీఎం రేవంత్ ఆగ్రహం!

Revanth Reddy: తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. దివంగత నేత ఎన్టీఆర్ ఒక జాతీయ సంపదని, ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని తాను వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తున్నానని, గతంలో పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల హామీ […]

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: కేసీఆర్ అరెస్టును నేను ఎక్కడ అడ్డుకున్నాను? రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు, మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు, ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. […]

Chamala Kiran: రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఏం చేశారు..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు

Chamala Kiran: రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఏం చేశారు..? కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు

Chamala Kiran: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డిపై విమర్శలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అవయవదానం చేసి మరీ బీజేపీని గెలిపించిందని కిరణ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కృతజ్ఞతతోనే కిషన్ రెడ్డి ఇప్పుడు […]

CM Revanth: రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని  కేసీఆర్ ఏం అన్నాడంటే..?: సీఎం రేవంత్ రెడ్డి
Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణను దోచుకోవడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]

Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: బడ్జెట్ లో పన్నుల వాటాగా తెలంగాణకు రూ.33,180 కోట్లు కేటాయింపు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Kishan Reddy: రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా అది 2026-27 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు బడ్జెట్ లో కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో  ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు(హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. ఈ బడ్జెట్‌‌లో ప్రకటించిన […]

CM Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. అసలేముంది ఆ లేఖలో?
G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి కీలక లేఖ.. కేంద్రంతో కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి!

G Kishan Reddy: హైదరాబాద్ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రెండో దశపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో చర్చించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశకు కేంద్రం ఇప్పటికే సానుకూలత తెలిపిందని, అయితే ప్రస్తుతం L&T నిర్వహణలో ఉన్న మొదటి దశను ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాతే రెండో దశ పనులు ముందుకు సాగుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి […]

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఆ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు.. వెంటనే వారిని విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టుల ఉదంతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే జర్నలిజంపై ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శించడం అనైతికమని ఆయన విమర్శించారు. ఒక న్యూస్ రిపోర్ట్‌కు సంబంధించిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే, హడావిడిగా […]

Warangal Fort: వరంగల్ కోట భూములను కాపాడండి.. సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
Mahesh Kumar Goud: కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? మహేష్ కుమార్ ఆగ్రహం
Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే కాక, దేశ భవిష్యత్తుకు మార్గం చూపించే ఫ్యూచర్‌ సిటీగా రూపాంతరం చెందుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో హైదరాబాద్‌ సాధిస్తున్న పురోగతిని, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్‌ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా విస్తరిస్తోందని […]

Big Stories

Advertisement
×