E-Paper
Advertisement
Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

Top 20 News Today: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు రద్దు, పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా?

1. పొల్యూషన్‌లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతమైన నగరంలో ఇప్పుడు శివారు ప్రాంతాల్లోనూ పొల్యూషన్ పెరిగింది. నిబంధనలు పాటించకుండా జరుగుతున్న భవన నిర్మాణాలే దీనికి ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 2. కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల ఘటనలో షీ టీమ్స్ విచారణ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల వ్యవహారంపై గ్రీవెన్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. హాస్టల్ మెస్ ఇంచార్జ్ వినోద్ […]

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు. 2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్.. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో […]

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి 2. […]

Top 20 News Today: టీటీడీ పరకామణి కేసులో కీలక పరిణామం.. ఏసీబీని ఆదేశించిన హైకోర్టు
Top 20 News Today: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్,  ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
Top 20 News Today: అనంతపురంలో యువకుడి దారుణ హత్య, ఇండిగో సంక్షోభంపై స్పందించిన మోదీ
Top 20 News Today: షరతులతో టీవీకే అధినేత విజయ్, తుది దశకు పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు
Top 20 News Today: ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం, వీధి కుక్కల కారణంగా మరో ప్రాణం బలి
Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

Top 20 News Today: పవర్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన టాలీవడ్ నటి ప్రగతి, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న విరాట్ కోహ్లీ

హైదరాబాద్‌లో మొత్తం 115 విమానాలు రద్దు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇవాళ 115 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులు గడుస్తున్నా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రయాణికులు నిరసన తెలుపుతున్నారు. ఇరుముడి కట్టుకొని వచ్చాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పడంతో.. శబరిమలకు ఎలా వెళ్లాలంటూ అయ్యప్ప స్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేటలో కారు […]

Top 20 News Today: గోవా ట్రిప్‌కి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త..! నేడు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ పర్యటన
Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

1. తమిళనాడులోని పళనిలో తీవ్ర ఉద్రిక్తత తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు, భక్తులను […]

Top 20 News Today: రాజధాని అమరావతిలో మరో ముందడుగు, ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం
Top 20 News Today: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, నంద్యాలలో పత్తి రైతుల ఆందోళన
Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?
Top 20 News Today: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ముగిసిన కస్టడీ, దుర్గమ్మ ఆలయంలో చోరీ

Big Stories

×