E-Paper
Advertisement
Top 20 News Today: గచ్చిబౌలిలో హై టెన్షన్.. స్టార్ హోటల్ పై 50 మంది దుండగుల దాడి,  అన్వేష్‌‌పై పోలీసులకు ఫిర్యాదు
Top 20 News Today: భయం భయం.. సిద్దిపేట జిల్లాను వదలని పులి.. ఏటీఎం దొంగలు హల్‌చల్
Top 20 News Today: భద్రాచలం రామయ్య ఉత్తర ద్వార దర్శనం.. పాట పాడిన జగ్గారెడ్డి
Top 20 News Today: మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న కవిత.. జిల్లాల పునర్విభజనపై సీఎం ఆదేశం..

Top 20 News Today: మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న కవిత.. జిల్లాల పునర్విభజనపై సీఎం ఆదేశం..

1. మేడారం వనదేవతల సన్నిధికి పోటెత్తిన భక్తులు. మేడారంలో వనదేవతల సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవు దినం కావడంతో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర ముందస్తు మొక్కులు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 2. నిర్మల సీతారామన్‌కు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లా పీఎం లంకలో పర్యటించారు. ఆమెకు […]

Top 20 News Today: దారుణం.. తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య, తిరుమలలో తగ్గిన రద్దీ..
Top 20 News Today: యూరియా కోసం చలిలో రైతుల పడిగాపులు,  మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
Top 20 News Today: తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటన, వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
Top 20 News Today: దారుణం.. నర్సుపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు, ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా
Top 20 News Today: నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ మహిళ కమిషన్, మేడారంలో మంత్రుల పర్యటన
Top 20 News Today: పరకామణి కేసుపై ఏపీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు,  అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్
Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

Top 20 News Today: టేకాఫ్ సమయంలో నిలిచిపోయిన విమానం, అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు

1. సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం – కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల విజయంతో బీఆర్ఎస్ పూర్వవైభవం మొదలైందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలన పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుందని విమర్శించారు. దాడులకు భయపడవద్దని, త్వరలో జరగబోయే జెడ్పీ ఎన్నికలకు సిద్ధమై భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2. సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్‌ ఏర్పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం […]

Top 20 News Today: హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు, సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు
Top 20 News Today: ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, ఐబొమ్మ రవికి కోర్ట్ షాక్..
Top 20 News Today: ఉస్మానియా యూనివర్సిటీలో ఏసీబీ సోదాలు, ఇంటర్ విద్యార్థి సూసైడ్
Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

Top 20 News Today: భవానీపురం బాధితులకు జగన్ పరామర్శ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్..

1. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం- మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖలపై కేంద్ర మంత్రులకు రాసిన లేఖల అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్రానికి వచ్చినప్పుడు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. తర్వాత లేఖ ద్వారా అన్ని విషయాలు వివరించామన్నారు. 2. ప్రధాని, ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాల లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం.. […]

Big Stories

×