E-Paper
Advertisement
Top 20 News Today: తెలంగాణ పంచాయతీ పోలింగ్ ఉద్రిక్తతలు.. ఏపీలో పొలిటికల్ హీట్
Top 20 News Today: కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి నిప్పు.. ఎన్నికల దావత్‌లో కత్తులతో దాడి.. తమ్ముడిపై అన్న ఘాతుకం
Top 20 News Today: రాజకీయాల నుంచి రిటైర్.. ఒంగోలు ఎంపీ, డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్
Top 20 News Today: ఎమ్మెల్యే మాధవిరెడ్డి పై మాజీ డిప్యూటీ సీఎం ఫైర్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు గ్రామస్తులు నిరసన
Top 20 News Today: పిఠాపురం అభివృద్ధిపై పెండెం హాట్ కామెంట్స్, చంద్రబాబు పై మాజీ మంత్రి కాకాణి విమర్శలు
Top 20 News Today: పల్నాడు జిల్లాలో దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తితో దాడి, చిన్నారిని తప్పించబోయి.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
Top 20 News Today: చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాజీ జడ్పీటీసీ పాదయాత్ర.., డాక్టర్ నిర్లక్ష్యం.. రెండు గంటల పాటు గర్భీణీ..

Top 20 News Today: చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మాజీ జడ్పీటీసీ పాదయాత్ర.., డాక్టర్ నిర్లక్ష్యం.. రెండు గంటల పాటు గర్భీణీ..

1. అవినీతిపై ఆరోపణలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీకే చెందిన ఛైర్‌పర్సన్ లక్ష్మీ తులసి షాక్ ఇచ్చారు. డస్ట్ బిన్‌ల కొనుగోలు నిధుల దుర్వినియోగంపై కౌన్సిలర్ ప్రశ్నించాడు. డబ్బులు అంబటి రాంబాబు వసూలు చేస్తే నన్నెందుకు అడుగుతారు? ఆయన్నే అడగండి అని ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు. 2. సర్పంచ్ అభ్యర్థిగా ఎస్ఐ సూర్యాపేట జిల్లా గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు 37 […]

Top 20 News Today: సీఎం చంద్రబాబు పై అంబటి ఆరోపణలు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్,  కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

1. పట్టించుకోలేదు గత ప్రభుత్వం పదేళ్లు మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో ఆయన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు మంత్రి. మార్చి లోపు 2కోట్ల మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. 2. కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు […]

Top 20 News Today: స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే స్పందన, బీహార్ ఎన్నికల ఫలితాలపై పీకే సంచలన వ్యాఖ్యలు
Top 20 News Today: విశాఖ బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు గల్లంతు, డీజిల్ బంక్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

Top 20 News Today: విశాఖ బీచ్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులు గల్లంతు, డీజిల్ బంక్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒకరు మృతి

1. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి హనుమకొండలో హాఫ్ మారథాన్ ఫస్ట్ ఎడిషన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో లేని విధంగా క్రీడాకారులను ఇప్పుడు ప్రోత్సహిస్తున్నామని, వరంగల్‌లో 4వ స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేశామన్నారు. యువత మత్తు పదార్థాలు వదిలి, మైదానంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. 2. వీడని మిస్టరీ విశాఖపట్నం నగరంలోని తాడిచెట్లపాలెం ప్రాంతంలో కలకలం సృష్టించిన పసికందు హత్య కేసు […]

Top 20 News Today: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు, కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్
Top 20 News Today: వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి బహిరంగ సవాల్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు బెదిరింపు
Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

Top 20 News Today: కారు డ్రైవర్‌కు గుండెపోటు.. స్పాట్‌లోనే నలుగురు, హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర

1. శ్రీసత్యసాయి శత జయంతిలో వేడుకల్లో పాల్గొన్న రాష్ర్టపతి విశ్వప్రేమకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీసత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రాష్ట్రపతి ముర్ము. సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని కొనియాడారు. 2. హైదరాబాద్‌లో స్కూటీ శవ యాత్ర […]

Top 20 News Today: సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత లేఖ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆర్. కృష్ణయ్య ఫైర్

Big Stories

×