E-Paper
Advertisement
Top 20 News Today: కేటీఆర్ తీరుపై చామల ఫైర్, దుబాయ్ ఎయిర్ షోలో కూలిన విమానం.. పైలట్ మృతి
Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

Top 20 News Today: వైఎస్ వివేకా కేసులో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు, పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

1.అభ్యంతరాలు వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌లో SIగా శంకర్‌ను నియమించడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని యలల్, బషీరాబాద్‌లో మునుపు SIగా పనిచేసిన శంకర్‌పై కేసుల్లో పక్షపాత నిర్ణయాలు తీసుకుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివాద భరితుడుగా పేరుగాంచిన Siని పెద్దెముల్‌లో నియమించటం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. 2. శివసాగర్ బీచ్‌లో అంత్యక్రియలు శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు IED నిపుణుడు టెక్ శంకర్ అలియాస్ మెట్టూరి జోగారావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిన్న […]

Top 20 News Today: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట, టీచర్‌గా మారిన కలెక్టర్
Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

Top 20 News Today: 14. పిఠాపురం జనసేన పార్టీలో భగ్గుమన్న విభేదాలు, స్థానిక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధం

1. సీఈవోతో సీఎం రేవంత్ భేటీ జూబ్లీహిల్స్ నివాసంలో అనలాగ్ AI ఫౌండర్​ సీఈవో అలెక్స్‌ కిప్‌మన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫ్యూచర్ సిటీ, AI సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై చర్చించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, క్లైమేట్ ఛేంజ్ ప్రిడిక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీఈవోకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. 2. విచారణ వేగవంతం సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ వేగవంతం చేశారు తెలంగాణ […]

Top 20 News Today: KTR పై కేసు.. స్పందించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై అద్దంకి ఫైర్
Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

Top 20 News Today: కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుర్తి ఎమ్మెల్యే విమర్శలు, కేరళ పోలీసుల పై రాజాసింగ్ ఫైర్

1. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. ఆ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు రామచందర్ రావు. 2. కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు.. కల్వకుర్తి ఎమ్మెల్యే నాగర్‌కర్నూల్ జిల్లా […]

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

1. భగ్గుమన్న కార్యకర్తలు జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఎదుట భగ్గుమన్నారు. డివిజన్ ఇన్‌ఛార్జ్‌ల నిర్లక్ష్యం, నాయకుల తప్పుడు ప్రచారం ఓటమికి కారణమని కార్యకర్తలు మండిపడ్డారు. ఓటమికి కారణాలను విన్న కేటీఆర్‌, సద్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. 2. కవిత అరెస్ట్ సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారు పోలీసులు. జాగృతి కార్యకర్తలతో కలిసి సింగరేణి భవన్‌ ముందు బైఠాయించారు కవిత. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో […]

Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

1. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2. సంక్షేమమే మార్గం విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే భగవాన్ సత్యసాయి బాబా మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. మానవసేవే మాధవసేవ అని […]

Top 20 News Today: మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్ లోనే ఇద్దరు., వైసీపీపై మంత్రి ఆనం విమర్శలు
Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి..,  ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

Top 20 News Today: ఇద్దరు పిల్లలతో బ్రిడ్జిపై నుండి దూకిన తండ్రి.., ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లోనే నలుగురు

1. అదుపులోకి మావోయిస్టులు ఎన్టీఆర్ జిల్లా పెనమలూరును కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. విజయవాడ చుట్టుపక్కల 25 మంది మావోయిస్టు సానుభూతిపరులున్నట్లు సమాచారం అందడంతో… ఆక్టోపస్ బృందాలు ఇంటింటిని తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టులు పెనమలూరలోని కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టి.. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 2. మావోయిస్టు అగ్ర నేత హతం మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి […]

Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 
Top 20 News Today: తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కార నోటీసు, సైబర్ మోసంలో రూ. 32 కోట్లు పోగొట్టుకున్న మహిళ
Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

Top 20 News Today: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. లారీ కింద పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి, రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి

1.సీఎం చంద్రబాబు పర్యటన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న ప్రకాశం జిల్లా గుంటూరు లింగన్నపాలెంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి పోలీసు, ఇతర శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 2. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వార్ అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ […]

Top 20 News Today: ఎన్టీఆర్ స్టేడియంలో కారు దగ్దం, బీహార్ ఎన్నికల ఫలితాలపై  సంచలన ఆరోపణలు
Top 20 News Today: తమ్ముడి ప్రేమకు అన్న బలి, జాతీయ రహదారిపై దొంగల హల్‌చల్.. బస్సులో15 కేజీల వెండి బ్యాగ్ చోరి

Big Stories

×