BigTV English
Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ […]

Kasani: కారుకు కాసాని బ్రేకులేయగలరా? సైకిల్ స్పీడ్ పెంచగలరా?
Modi Tour : తెలంగాణలో మోదీ టూర్..హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వారిని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ లో నిందితుల వాయిస్‌ రికార్డు చేశారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్‭ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు తీసుకున్నారు. ఎమ్మెల్యేల […]

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ తమిళిసై సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం మరోసారి వివాదానికి దారి తీసింది. గవర్నర్ ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది. మల్లికార్జునస్వామి దర్శనం తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ […]

cm kcr: కేసీఆర్ చెప్పినట్టే ఈడీ రైడ్స్.. లిక్కర్, గ్రానైట్.. వాట్ నెక్ట్స్?
cm Kcr: గులాబీ + ఎరుపు.. రంగు పడుద్దా?
Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: మోదీ తెలంగాణ టూర్ పై హైటెన్షన్.. అడ్డుకుంటామని వివిధ పక్షాల హెచ్చరిక

Modi telangana tour: టీఆర్ఎస్ ఆగ్రహంప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్‌ ఉత్కంఠ రేపుతోంది. మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. రామగుండం పర్యటనకు సీఎం కేసీఆర్‌ను నామమాత్రంగానే ఆహ్వానించారని టీఆర్ఎస్ ఆరోపించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ ఆహ్వానంలో ప్రొటోకాల్‌ పాటించకుండా ప్రజలను అవమానించారని పేర్కొంటూ గులాబీ పార్టీ ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? అంటూ టీఆర్‌ఎస్‌ మరో ట్వీట్‌ […]

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని […]

TELANGANA BYPOLLS: 5 ఉపఎన్నికలు..3 విజయాలు, 2 పరాజయాలు..
Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలా?: ఈటల

Etela Rajender : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాషాయ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. దేశం అధోగతి పాలవుతుందని కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.లక్షల మంది ఉద్యమంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కానీ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. […]

Telangana TDP President : టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌.. నర్సింహులుకు పొలిట్ బ్యూరోలో స్థానం
Telangana Politics : స్వామీజీలతో ప్రభుత్వాలు కూలిపోతాయా?: బీజేపీ
YS Sharmila : షర్మిల కోసం ఏపీలో పిచ్చాసుపత్రి!.. జగన్ కు ఓ మంత్రి లేఖ!
KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీస్..ఈసారైనా వివరణ ఇస్తారా?

KOMATIREDDY : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి,తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. […]

Big Stories

×