BigTV English
Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..

Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..

Farm house case : తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్‌ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ […]

Rajagopalreddy: అటు సుశీ ఇన్‌ఫ్రా కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు…ఇటు రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌ ఏ-2గా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే దక్కన్‌ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని […]

KCR : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. అజెండా ఇదేనా..?
GHMC : ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడి నిర్మాణాలు కూల్చివేత..కారణమిదేనా?

GHMC : ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడి నిర్మాణాలు కూల్చివేత..కారణమిదేనా?

GHMC : హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. దక్కన్‌ కిచెన్ సమీపంలో ఉన్న ఈ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య పడగొట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందినవని అధికారులు తెలిపారు. దక్కన్‌ కిచెన్‌ను ప్రమోద్‌ అనే భాగస్వామితో నందకుమార్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఎదురుగా అక్రమ నిర్మాణం చేపట్టి వాడుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్‌ కిచెన్‌ ప్రాంగణంలో […]

TRS : ఎంపీ Vs ఎమ్మెల్యే .. మంత్రుల ఎదుటే మాటల యుద్ధం..
Harish Rao : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: హరీష్ రావు
Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారన్నారు. ఉపఎన్నిక కోసం ప్రభుత్వం మొత్తం తరలివచ్చిందన్నారు. అంటే ఓటమి భయంతో ఎంత గట్టిగా పోరాడారో ఉపఎన్నికను బట్టి అర్థమైందని మోదీ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోందని […]

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : సింగరేణిలో 51 శాతం వాటా ఎవరిది?..ప్రైవేటీకరణపై మోదీ క్లారిటీ

Modi : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తొలుత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ను మోదీ సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మైదానంలో రైతులతో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఎరువుల కర్మాగారాన్ని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. ఇదే వేదికపై నుంచి రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ […]

Modi Tour : తెలంగాణలో మోదీ టూర్..హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం..ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లో నిందితుల వాయిస్ రికార్డ్

Farm house Case : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. వారిని నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు తీసుకెళ్లారు. ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ఎఫ్ఎస్ఎల్ లో నిందితుల వాయిస్‌ రికార్డు చేశారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిల్స్‭ను ఎఫ్ఎస్ఎల్ అధికారులు తీసుకున్నారు. ఎమ్మెల్యేల […]

GOVERNOR : గవర్నర్ తో సబితా ఇంద్రారెడ్డి భేటీ.. ఆ విషయంపై క్లారిటీ..!
Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : రాజ్ భవన్ Vs ప్రగతి భవన్..మరోసారి అగ్గిరాజేసిన ప్రోటోకాల్ వివాదం..

Thamilasai : తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య మరోసారి ప్రోటోకాల్ వివాదం రేగింది. గవర్నర్ తమిళిసై సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామి దర్శనం కోసం వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం మరోసారి వివాదానికి దారి తీసింది. గవర్నర్ ప్రోటోకాల్ అంశం చర్చనీయాంశంగా మారింది. మల్లికార్జునస్వామి దర్శనం తర్వాత తమిళిసై మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ […]

Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it raids : మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ, ఈడీ దాడులు.. గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు

Ed it Raids : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నారు. మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని ఇంటితోపాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతంలోని మహవీర్‌, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో […]

Ap bifurcation act: ఏపీ విభజన సమస్యల పరిష్కారానికి దారేది?

Big Stories

×