E-Paper
Advertisement

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?
Advertisement

Chinna Reddy: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి జి.చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. 1978లో ఇందిరా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేను నేటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తానని చిన్నారెడ్డి తెపారు.

ఒంటెద్దు పోకడతో..

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలు తనకు దేవుళ్లతో సమానమని వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ చేసారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడతో రెండేళ్ల ఎనిమిది నెలలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

మనోభావాలను మాత్రమే వ్యక్తం

40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న నేతలు, కార్యకర్తల మనోభావాలను మాత్రమే వ్యక్తం చేశానని చిన్నారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం తనకు అలవాటు లేదని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

 Also read: సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!

Tags

Related News

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!

మానవ జోక్యం లేకుండా కచ్చితమైన బిల్లులు.. టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త నిర్ణయం!

జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!

ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం

మాదాపూర్‌లో ఘోరం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×