E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు
Advertisement

Bus Accident: ఖమ్మం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దదాపుగా 30 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైనట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెలితే.. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

లారీని ఓవర్‌టేక్..

రోడ్డుపై ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కోన్నారు. దీంతో బస్సు లారీని ఢీకొని అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి మధిర వైపు వెలుతున్నట్టు పోలీసులు పేర్కోన్నారు.

Advertisement

Also Read: ఇరుముడి “మల్లెపూల పల్లకి” సాంగ్ లో రామ్ చరణ్.. చిత్ర బృందం క్లారిటీ!

అతివేగమే కారనం..

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ పెను ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారనంగానే ఈ ప్రమాదానికి చేసిన కారణం అని బస్సులోని ప్రయాణికుల పేర్కోన్నారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Also Read: వాట్సప్‌లో సరికొత్త AI Scam Alert ఫీచర్.. ఇకపై ఫ్రాడ్ మెసేజ్‌లను ముందే కనిపెట్టేయొచ్చు!

Tags

Related News

సర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్.. ప్రశ్నార్థకంగా 92 లక్షల ఓట్లు!

భూలక్ష్మి పేరుతో కవిత బిగ్ అనౌన్స్‌మెంట్.. వారికి ఎకరం భూమి ఉచితం!

దసరాలోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

సిరిసిల్లలో ఘోర అగ్నిప్రమాదం.. మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ దగ్ధం.. యూపీ కూలీ సజీవ దహనం!

బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?

హైడ్రాకు మద్దతుగా వృత్తి నిపుణులు.. కమీషనర్‌ ఏవీ రంగనాథ్‌తో భేటీ!

ఆదిలాబాద్ టు అసెంబ్లీ.. రైతు సమస్యలపై బీజేపీ సమరభేరి!

Big Stories

Advertisement
×