E-Paper
Advertisement

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!
Advertisement

Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.. అయితే దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారీ స్పందించారు. ఈ అంశానికి సంభందించిన అన్ని విషయాలను బైటపెడుతానని అన్నారు. త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు.

చెప్పేది ఏమి లేదు..

మా ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని కొండా సురేఖ అన్నారు. నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇంకా నేను చెప్పేది ఏమి లేదని అన్నారు.

Advertisement

Also read: సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!

సుష్మిత పటేల్..

సీఎం రేవంత్ రెడ్డి రాష్టానికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సుష్మిత పటేల్ అన్నారు. అప్పటి వరకు ఇంకేమి మాట్లాడనని ఆమే అన్నారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండ మాట్లాడతానని సుష్మిత పటేల్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also Read: పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

Tags

Related News

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

మంచిర్యాల కాంగ్రెస్‌లో బిగ్ షాక్.. మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మధ్య పెరుగుతున్న దూరం!

సొంత పార్టీ నాయకులే టార్గెట్ చేస్తే ఎలా.. సురేఖ కూతురిపై కాంగ్రెస్ నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×