Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.. అయితే దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారీ స్పందించారు. ఈ అంశానికి సంభందించిన అన్ని విషయాలను బైటపెడుతానని అన్నారు. త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని క్లారిటీ ఇచ్చారు.
మా ఇంట్లో జరిగిన పూజలో బిజీగా ఉన్నానని కొండా సురేఖ అన్నారు. నిన్ననే అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఇంకా నేను చెప్పేది ఏమి లేదని అన్నారు.
Also read: సంచలన నిర్ణయం తీసుకున్న టీబీజేపీ.. కాంగ్రెస్ సర్కార్పై ‘జెన్ జీ’ అస్త్రం.. వర్కౌట్ అయ్యేనా..!
సీఎం రేవంత్ రెడ్డి రాష్టానికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సుష్మిత పటేల్ అన్నారు. అప్పటి వరకు ఇంకేమి మాట్లాడనని ఆమే అన్నారు. త్వరలో అన్ని విషయాలు తప్పకుండ మాట్లాడతానని సుష్మిత పటేల్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!