E-Paper
Advertisement
Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!

Telangana BJP Chief: చంకలు గుద్దుకోవద్దు.. ముందుంది ముసళ్ల పండుగ.. కవితకు టీబీజేపీ చీఫ్ వార్నింగ్!

Telangana BJP Chief: దిల్లీ లిక్కర్ కేసుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక కారణాల రిత్యా లిక్కర్ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసిందన్నారు. అంతమాత్రాన అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత తప్పు చేయలేదని అర్థం కాదన్నారు. కేసును డిశ్చార్జ్ చేసినంత మాత్రాన నిర్దోషులు అయిపోరని పేర్కొన్నారు. అలా భావిస్తే ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శించారు. ‘సీబీఐ అప్పీల్‌కు వెళ్లొచ్చు’ దిల్లీ లిక్కర్ కేసుపై తీసుకోవాల్సిన తదుపరి చర్యల […]

MV Soundara Rajan: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర రాజన్ కన్నుమూత
Vemulawada: పాపం.. కదిలిస్తే కన్నీళ్లే, వేములవాడలో యాచకులుగా మారిన ఎడ్యుకేటెడ్ కపుల్స్
Telangana Government: మరో సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. అన్ని శాఖలకు ఆదేశాలు జారీ..?
Rain alert: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఈ ఏడు జిల్లాలకు అలర్ట్ జారీ
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం తీర్పు.. అన్న ఏమో అలా, నాన్నేమో ఇలా!
KTR: లిక్కర్ కేసులో కవితకు ఊరట.. కోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!
Telangana Endowments: తెలంగాణ దేవాదాయశాఖలో వింత పరిస్థితి.. 6నెలలుగా పెండింగ్‌లో కీలక ఫైళ్లు..!
Kavitha : కవితకు రిలీఫ్.. బీజేపీతో కయ్యమా? దోస్తీనా?
TG Health Mission: వచ్చే నెల మార్చి 2 నుంచి ఇక సమరమే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ సంచలన నిర్ణయం..?
Hyderabad: షాపుల్లో అల్లం పేస్ట్ కొంటున్నారా.? అయితే ముందు ఈ  వీడియో చూడండి
TG Temple Lands: సరిహద్దుల్లో ఉన్న దేవాదాయ భూమి పై సర్కార్ కీలక నిర్ణయం.. వాటితో నెక్ట్స్ ప్లాన్ ఇదేనట..?
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్
Damodara Raja Narasimha: వరంగల్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ..?

Damodara Raja Narasimha: వరంగల్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి దామోదర రాజనర్సింహ..?

Damodara Raja Narasimha: ఇన్‌ఫర్టిలిటీ సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తూ, ఎన్నో జంటల మాతృత్వపు కలలను సాకారం చేస్తున్న గాంధీ, పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్ల డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు అంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ఆయన వెంగళరావు నగర్ లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 అక్టోబర్‌లో గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌, డిసెంబర్‌లో పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్‌లో ఫర్టిలిటీ వైద్య సేవలు ప్రారంభించుకున్నామన్నారు. ఇప్పటివరకు […]

Big Stories

Advertisement
×