E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Harish rao : బీఆర్ఎస్ ఈ స్థితిలో ఉండటానికి కారణం హరీశ్ రావేనా?
Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్,  రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ఒక అడుగు వెనక్కి తగ్గిన కేసీఆర్, రేపు సిట్ ముందుకు గులాబీ బాస్..!

Advertisement తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా నోటీసులు, విచారణ వేదికపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ.. బంజారాహిల్స్‌లోని తన నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్ రేపు ఉదయమే అక్కడి నుండి […]

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Advertisement Khammam News: స్వేఛ్చ బ్యూరో: నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఒకవైపు సాగుతుండగా.. మరోవైపు సక్సెస్ ఫుల్‌గా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులంతా గెలుపు పైనే దృష్టి సారించారు. రణ క్షేత్రంలో పోరుకు నడుంకట్టారు. కార్యకర్తలు వెంటరాగా అన్ని ప్రచార హంగులతో క్షేత్రస్థాయిలో బిజీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్ మినహా, కొత్తగూడెంకార్పొరేషన్ తో పాటు 7 మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇబ్బడి ముబ్బడిగా నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీలకు అభ్యర్థి […]

BRS : పద్మవ్యూహంలో బీఆర్ఎస్..!
Medaram Jatara: నేటితో ముగియనున్న మేడారం మహాజాతర.. తిరుగు ప్రయాణాలతో భారీగా ట్రాఫిక్ జామ్
Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Vikarabad: అనంతగిరిలో అద్భుతమైన సరికొత్త విలాసం.. రూ. 1021 కోట్లతో ‘లావి’ అల్ట్రా లగ్జరీ రిసార్ట్!

Advertisement తెలంగాణ ఊటీగా పేరుగాంచిన వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక కళను సంతరించుకోనున్నాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్ సుధారెడ్డి సారథ్యంలో.. దాదాపు రూ. 1,021 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘లావి’ (Lavie) అనే వరల్డ్ క్లాస్ అల్ట్రా-లగ్జరీ వెల్నెస్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రకృతి ఒడిలో విలాసవంతమైన జీవనశైలిని పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు.. ఈ రిసార్ట్‌లో మొత్తం 180 గదులు […]

Addanki Dayakar: హరీశ్ రావువి హరికథలు.. మేడిగడ్డ కూలితే పట్టించుకోని దద్దమ్మలు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్
KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని…?
Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా.. అదే పరిస్థితి ఏం మారింది..? మేడారంలో కవిత సంచలన వ్యాఖ్యలు

Advertisement తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. దేవతలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ తల్లులను వేడుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మేడారం జాతర ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వీరవనితల స్ఫూర్తితో ముందుకు చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, సమ్మక్క-సారలమ్మలు కేవలం దేవతలు […]

Uttam Kumar Reddy:  బీఆర్ఎస్ చేసేవి అన్నీ అబద్ధాలే.. కేంద్ర జలశక్తి మంత్రి లేఖను బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!
Padi Kaushik Reddy: పోలీస్ సంఘాల ఆగ్రహం.. దిగొచ్చిన పాడి కౌశిక్, క్షమించాలని కోరుతూ…
Medaram Jatara: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

Medaram Jatara: మేడారం ఓ అద్భుతం.. వనదేవతలను దర్శించుకోండి.. జాతరలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ సందడి

Advertisement ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ, దక్షిణ భారత కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. జాతరలో కీలక ఘట్టాలు ముగిసినప్పటికీ, భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మేడారం గడ్డకు తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. వీఐపీల తాకిడి సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా అమ్మవార్ల […]

Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Khammam: ఖమ్మం జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 32 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

Advertisement ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 32 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగింది? శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులకు రోజువారీగా అందించే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. కొందరు […]

Big Stories

×