E-Paper
Advertisement
HRC: చైనా మాంజాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సీపీ సజ్జనార్‌కు నోటీసులు
CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: సీఎం చిత్రపటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం ప్రకటించడంతో, వారిని రాజకీయంగా, సామాజికంగా గౌరవించినట్లయిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతున్న తమకు, స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం […]

BRS : ఏ ఇంటినీ వదలొద్దు.. కేడర్‌కు బీఆర్ఎస్ ఆదేశాలు!
KTR : అలా చేస్తే అగ్గిరాజేస్తానంటున్న కేటీఆర్!
Telangana Politics: కవిత త్యాగం.. అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం
Karimnagar: లోయర్ మానేరు డ్యాంలో స్టీమర్ సేవల ట్రయల్ రన్ ప్రారంభం
Municipal Elections: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎస్‌ఈసీ
CM Revanth Reddy: ట్రాఫిక్ నిబంధనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం, ఇక అకౌంట్ నుంచే డబ్బులు కట్
Telangana DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. సంక్రాంతి కానుక మామూలుగా లేదుగా..!
Bandi Sanjay: కేసీఆర్ ఉన్నాడని తెలియాలంటే యశోద హాస్పిటల్ చూడాలి: బండి సంజయ్ హాట్ కామెంట్స్!
TG Paddy Bonus: తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమ
Jangaon District: జనగామ జిల్లా రచ్చ.. ఎమ్మెల్యే పల్లా వర్సెస్ ఎంపీ చామల.. ‘మూతపడేది జిల్లానా? మీ ప్రభుత్వమా?’
Child Safety: సోషల్ మీడియాలో పిల్లల వీడియోలు షేర్ చేస్తున్నారా? 30 మందిపై కేసులు న‌మోదు
Telangana Districts: శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన.. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం: సీఎం రేవంత్

Telangana Districts: శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన.. అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం: సీఎం రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ఉందని, దీనిని సరిదిద్ది శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గత పాలనపై విమర్శలు.. గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టారాజ్యంగా చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కనీస ప్రాతిపదిక లేకుండా.. రాజకీయ […]

Big Stories

Advertisement
×