E-Paper
Advertisement
Medaram Jatara 2026: మేడారం మహా జాతరకు రంగం సిద్ధం.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

Medaram Jatara 2026: మేడారం మహా జాతరకు రంగం సిద్ధం.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన ‘మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర’కు రంగం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా, జాతర విశేషాలతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్, వాల్ పోస్టర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా జాతర విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు.. భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన […]

Uttam Kumar Reddy: పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ: ఆర్టికల్ 131 కింద కేసు వేస్తామన్న మంత్రి ఉత్తమ్!
CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

CM Revanth: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. బాల భరోసా స్కీం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ మానసికంగా ఎవరూ కుంగిపోకూడదని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం […]

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్  చేసినట్టుగా ప్రకటించారు సీజేఐ. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో వాదనలు సోమవారం సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన అనేక తీర్పులను ఏపీ […]

BRS : తలసానికి బూస్ట్ ఇచ్చింది ఎవరు?
Congress : మున్సి’పోల్స్’.. రెబల్స్, మిత్రపక్షంపై ఏం చేద్దాం?
Media News Controversy: ఎన్టీవీ, తెలుగు స్క్రైబ్‌లపై ఎఫ్ఐఆర్: ఐఏఎస్ అధికారిణి వార్తపై పోలీసుల యాక్షన్!
Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యుడా? పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
Sangareddy News: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్
Telangana: భారీ కుంభకోణం.. భూభారతి చలాన్ల స్కామ్‌లో రైతులకు నోటీసులు.. ప్రభుత్వం సీరియస్
Telangana Politics: బంధానికి బీటలు.. జనసేనతో తెలంగాణ బీజేపీ కటీఫ్.. ఒంటరిగా బరిలోకి

Telangana Politics: బంధానికి బీటలు.. జనసేనతో తెలంగాణ బీజేపీ కటీఫ్.. ఒంటరిగా బరిలోకి

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? తెలంగాణ బీజేపీ-జనసేన మధ్య కోల్డ్‌వార్ మొదలైందా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ఇరు పార్టీలు సిద్ధమయ్యిందా? తెలంగాణ బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక అసలు ఏం జరిగింది? జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితమే అందుకు కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఊహించని విధంగా రికార్డు స్థాయిలో మెజార్టీ సీట్లను […]

Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

Sabarimala: శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని స్వాముల ఆకాంక్ష

Sabarimala News: అభిమానులకు నచ్చాలేగానీ రాజకీయ నేతైనా, నటుడైనా నెత్తిన పెట్టి పూజిస్తారు. ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం.  ఆ తరహా సన్నివేశాలు ఎక్కువగా తమిళనాడులో కనిపిస్తుంటాయి. తాజాగా శబరిమల వెళ్లిన అయ్యప్ప స్వాములు.. మెట్ల మార్గంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. శబరిమలలో సీఎం రేవంత్ ఫెక్సీలు దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతలు, నటీనటులు అంటే ప్రజలకు వివరీతమైన అభిమానం. వారు అభిమానించే నేతలు ఉన్నతస్థాయిలో ఉండాలని […]

Hyderabad Traffic Diversion: వాహనదారులకు అలెర్ట్: యూసఫ్‌గూడ వైపు వెళ్తున్నారా? ట్రాఫిక్ మళ్లింపులు చూసుకోండి!
Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో మంత్రులు హామీల వర్షం.. కార్మికులకు పక్కా గృహాలు!

Ramagundam: రామగుండంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని నిరుపేదలకు, సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రామగుండంను తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు రామగుండం పట్టణాన్ని అన్ని సౌకర్యాలతో హైదరాబాద్ నగరంగా సుందరీకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇళ్లు, ఆస్తులు కోల్పోయిన వారెవరూ ఆందోళన చెందవద్దని, […]

Big Stories

Advertisement
×