E-Paper
Advertisement
Sangareddy District: హెటిరో ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. దోమడుగులో విద్యార్ధుల భారీ ర్యాలీ

Sangareddy District: హెటిరో ఫ్యాక్టరీ మూసివేయాల్సిందే.. దోమడుగులో విద్యార్ధుల భారీ ర్యాలీ

Sangareddy District: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో కాలుష్యానికి వ్యతిరేక పోరాటం ఉధృతమైంది. స్థానిక హెటిరో డ్రగ్స్ పరిశ్రమ నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల తమ గ్రామం, ప్రాణధారమైన చెరువు కలుషితమవుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు, గ్రామస్తులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. గత కొంతకాలంగా హెటిరో పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను వదులుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలోని నల్లకుంట చెరువు ఈ వ్యర్థాల […]

Minister Seethakka: ఉపాధ్యాయుల చేతిలోనే దేశ భవిష్యత్తు: మంత్రి సీతక్క
MP Arvind Comments: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపాలి: ఎంపీ అరవింద్
Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: అందరి చేతిలో స్మార్ట్​ఫోన్లు ఉన్నాయంటే.. రాజీవ్​ గాంధీ కారణం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో ఆదివారం.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్​ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ చారిత్రక పాత్రను గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలకుల విధానాలు […]

Sangareddy district: ర్యాష్ డ్రైవింగ్.. స్కూల్ విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
Ponnam Prabhakar: దేశాభివృద్ధిలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించింది: పొన్నం
Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికే దిక్సూచి కాంగ్రెస్.. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంతో పాటు, సామాజిక మార్పులకు, అభివృద్ధికి బాటలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. “1885 డిసెంబర్ 28న ముంబైలో కేవలం 26 మందితో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రస్థానం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్య్రం సాధించే […]

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. భారీగా ఎగబడ్డ జనం.. చివరికి
Dr Konagala Mahesh: లండన్ డిప్యూటీ మేయర్‌తో కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. మహేష్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చ
Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లలో భారీ ప్రక్షాళన ఉండబోనుంది. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పునర్విభజన జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అమాంతంగా పెరిగింది. పరిధి పెరగడంతో పోలీసు కమిషనరేట్లలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కొత్తగా […]

Medaram: మేడారానికి పోటెత్తిన భక్తులు.. సెలవు దినం కావడంతో కిక్కిరిసిన జనం
Hyderabad News:  సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు.. ఆ కంపెనీ సీఈవో అరెస్ట్, ఈ కేసులో మరిన్ని అరెస్టులు

Hyderabad News: సిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నారు సంగారెడ్డి పోలీసులు. ఘటన జరిగి ఆరు నెలలు గడుస్తున్నా, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సిగాచీ సంస్థ సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాను పటాన్‌చెరు పోలీసులు రాత్రి అరెస్ట్‌ చేశారు.  న్యాయస్థానం ఆయనకు రెండువారాలు రిమాండ్‌ విధించింది. సిగాచి యాజమాన్యంపై చర్యలు  తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఒకటి. ఘటన జరిగి ఆరునెలలు గడిచినా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి […]

Congress : మరో ఉద్యమానికి సిద్ధమైన కాంగ్రెస్.. ఈసారి టార్గెట్ వారేనా?

Congress : మరో ఉద్యమానికి సిద్ధమైన కాంగ్రెస్.. ఈసారి టార్గెట్ వారేనా?

మరో ఉద్యమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. హైకమాండ్ ఆదేశాల మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్ది.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. అందులో నరేగా పథకానికి కేంద్రంలోని బీజేపీ సవరణలు చేయడంపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని తీర్మాణం చేశారు.అందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అటు కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలోని కమలనాథులపై ప్రస్తుతం కాంగ్రెస్ […]

Congress Foundation Day: ఉపాధి హామీ పథకం పేరు మార్పు దుర్మార్గం..కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రుల ధ్వజం

Congress Foundation Day: ఉపాధి హామీ పథకం పేరు మార్పు దుర్మార్గం..కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రుల ధ్వజం

Congress Foundation Day: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం అజారుద్దీన్‌తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో, స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామీణ పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సోనియా గాంధీ హయాంలో ఈ పథకాన్ని […]

Big Stories

Advertisement
×