E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
PC Ghosh commission: కట్టిందా బ్యారేజీనా మరేమైనా? ప్రతినిధులపై ఘోష్ కమిషన్ ప్రశ్నలు, అంతా అప్పటి ప్రభుత్వమే

PC Ghosh commission: కట్టిందా బ్యారేజీనా మరేమైనా? ప్రతినిధులపై ఘోష్ కమిషన్ ప్రశ్నలు, అంతా అప్పటి ప్రభుత్వమే

PC Ghosh commission: ఘోష్ కమిషన్ విచారణతో ఉక్కిరి బిక్కిరి పడుతున్నదెవరు? బీఆర్ఎస్‌కు చెమటలు పడుతున్నాయా? ప్రాజెక్టుల్లో అడ్డంగా దోపిడీ జరిగిందా? ప్రతీ అంశంలోనూ నిబంధనలకు తలొగ్గారా?  ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా కారు పార్టీ నేతలు పెట్టుకున్నారా? అన్నారం బ్యారేజ్ నిర్మాణ లోపాలను కమిషన్ తప్పుపట్టిందా? ఎందుకు నిర్మాణ కంపెనీ ప్రతినిధులు నీళ్లు నమిలారు? దశాబ్దాలపాటు ఉండాల్సిన బ్యారేజీ కేవలం ఏడాదికే డ్యామేజ్ కావడం షేమ్‌గా లేదా అంటూ నిర్మాణ […]

BJP Leaders: బీజేపీ బొమ్మ రాజకీయం.. కొత్త టాపిక్‌తో తెరపైకి.. డైవర్షన్‌ గేమ్స్‌ మొదలు
CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?

CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?

CM Revanth Reddy: ప‌ద్మ అవార్డులపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించు కున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. గ‌ద్ద‌ర్ (ప‌ద్మ‌విభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మ‌భూష‌ణ్‌), అందెశ్రీ (ప‌ద్మ‌భూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మ‌శ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మ‌శ్రీ‌) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది […]

CM Revanth Reddy: గణతంత్ర దినోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం మాట
Lady Aghori: లేడి అఘోరీపై రాళ్లతో దాడి చేశారు.. ఎందుకంటే..?
Mandakrishna Madiga: మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం.. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి..?
Hyderabad News: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాలు మూసివేత
Jagtial News: ఇదేం పోయే కాలమో.. పాఠశాల ఆవరణంలో అన్నీ అవే..
Konda Surekha: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ..
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా
CM Revanth Reddy: పథకాలు అమలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు.. ఆపై హెచ్చరిక
Congress MP: కిషన్ రెడ్డిజీ.. బీఆర్ఎస్ స్క్రిప్ట్ చదవద్దు.. ఎంపీ చామల సూచన
Formula E Race scandal: ఫార్ములా కేసులో కీలక పరిణామం.. ఆపై
Congress Leaders: పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! కాంగ్రెస్ లీడర్లు వినూత్న ప్రచారం

Congress Leaders: పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..! కాంగ్రెస్ లీడర్లు వినూత్న ప్రచారం

Congress Leaders: తెలంగాణలో దావోస్ ఒప్పందాల చుట్టూ పొలిటికల్‌గా సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఈసారి రికార్డు స్థాయి ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. ఇక్కడి వారినే దావోస్ తీసుకెళ్లి డీల్స్ కుదుర్చుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒప్పందాల వాల్యూను తక్కువ చేసి చూపించే ప్రయత్నాల్లో విపక్షాలు బిజీగా ఉన్నాయి. అటు రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను వేధిస్తున్నారన్న ప్రచారం పెంచుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు టీమ్ దావోస్ వెళ్లక ముందు ఒకలా విమర్శలు.. వెళ్లాక మరోలా విమర్శలు […]

Big Stories

×