E-Paper
Advertisement
డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

అశ్వారావుపేటకు గ్రీన్ ఫీల్డ్ సెగ.. కళ తప్పిన వ్యాపార రాజధాని..!

Highway Impact: స్వేచ్ఛ బ్యూరో: అశ్వారావుపేట ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే మార్గం మార్పు స్థానిక వ్యాపారాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకప్పుడు భారీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతం, ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. రోజంతా ట్రాఫిక్‌తో కళకళలాడే రహదారులు, ఇప్పుడు ఖాళీగా కనిపిస్తూ వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రత్యేకంగా హోటళ్లు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, ఆటోమొబైల్ షాపులు, మెకానిక్ వర్క్‌షాప్‌లు మాత్రమే కాకుండా కొబ్బరి బొండాల షాపులు, ట్రాన్స్‌పోర్ట్ బిల్లులు తీసే షాపులు కూడా తీవ్రంగా […]

Telangana Prajavani: చిన్నారికి వింత సమస్య.. సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు.. కీలక ఆదేశాలు జారీ!
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్‌?
15 ఏళ్ల నాటి కేసులో..  కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. విజయ సాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
రైతు భరోసా..? పంటల బోనసా..? రైతులకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి: గుత్తా సుఖేందర్ రెడ్డి
బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

బిక్షం వేసినట్లు 15 లక్షలు ఇవ్వడం ఏంటి..? శంకర్ కుటుంబానికి న్యాయం జరగాలి, బండి సంజయ్ ఆగ్రహం

గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేకెత్తించిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ అంత్యక్రియల వ్యవహారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలను తమ సొంత గ్రామమైన ముత్తోజిపేటలో నిర్వహించేందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సడలింది. అంతకుముందు పోలీసులు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో బాధితుడి కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ చర్చల అనంతరం బండి సంజయ్ సహా బీజేపీ శ్రేణులు ముత్తోజిపేట నుండి వెనుదిరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు […]

కవిత కొత్త పార్టీ అజెండా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?
కాంగ్రెస్ నాయకులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో పదవులు భర్తీ.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..!
డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ […]

ముత్తోజిపేటలో టెన్షన్.. శంకర్ గౌడ్ అంత్యక్రియలపై పోలీసుల వర్సెస్ బండి సంజయ్!
బలిదానాలు వద్దు.. పోరాడి సాధిద్దాం, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన జనసేన
మంత్రులకు ఝలకిచ్చిన సీఎం రేవంత్.. మరోదారి లేదా?

Big Stories

×