E-Paper
Advertisement
Vooke Abbaiah: మాజీ ఎమ్మేల్యే కన్నుమూత.. 8 సార్లు పోటీ.. 3 సార్లు విజయం..
Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: డిసెంబ‌ర్ 1 నుండి ప్ర‌జాపాల‌న విజయోత్స‌వాలు.. అధికారుల‌కు కీల‌క ఆదేశాలు

Cm Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 1 నుండి 9 వ‌ర‌కు ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను విజ‌యోత్స‌వాల్లో భాగ‌స్వామ్యం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనికోసం ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు […]

KTR: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమిన‌ల్ కేసు.. ఆ ఆరోప‌ణ‌ల‌పై సృజ‌న్ రెడ్డి సీరియ‌స్
Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డితో స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌చ‌ర్లలో తాము ప‌ర్య‌టించి ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్క‌డ రెండు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని సీఎంకు చెప్పారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. రైతుల త‌ర‌ఫున విన‌తీప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను నేనే ఎందుకు ఇబ్బంది పెడ‌తాన‌ని సీఎం వారితో చెప్పారు. Also read: షిండే, […]

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌ల‌ భేటీ.. ల‌గ‌చ‌ర్లలో భూ సేక‌ర‌ణ‌పై చ‌ర్చ‌

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో క‌మ్యూనిస్టు నేత‌లు భేటీ అయ్యారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న త‌ర‌వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను ఆయ‌న‌ దృష్టికి తీసుకువెళ్ల‌నున్నారు. సీఎంతో స‌మావేశ‌మైన‌వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు, సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్ర‌సీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గోవ‌ర్ధ‌న్, ఆర్ఎస్పీ నేత జాన‌కి రాములు తదితరులు ఉన్నారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో నేత‌లు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

Cm Revanth Reddy: రైత‌న్న‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 3రోజుల పాటు భారీ స‌ద‌స్సు

Cm Revanth Reddy: రైత‌న్న‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో 3రోజుల పాటు భారీ స‌ద‌స్సు

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో ఈనెల 30న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో రైతు స‌ద‌స్సును ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌ద‌స్సులో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న రైతులు అంతా పాల్పొనేలా చూడాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఒక స‌భ‌లా కాకుండా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే స‌ద‌స్సులా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఈ స‌ద‌స్సులో వ్య‌వ‌సాయంలో వ‌చ్చిన అధునాత‌న సాగు ప‌ద్ధ‌తుల‌కు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసి రైతుల‌కు […]

Kishan Reddy: జార్ఖండ్ లో అనుకున్న ల‌క్ష్యాల‌ను అందుకోలేక‌పోయాం.. గ‌తంలోనూ మా సీట్లు అంతే: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy: జార్ఖండ్ లో అనుకున్న ల‌క్ష్యాల‌ను అందుకోలేక‌పోయాం.. గ‌తంలోనూ మా సీట్లు అంతే: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

Kishan Reddy: జార్ఖండ్ లో తాము అనుకున్న లక్ష్యాల‌ను అందుకోలేక‌పోయినా త‌మ పాత్ర తాము పోశించామ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గ‌తంలో సీట్లుగానీ ఓట్లు గానీ అంతే వ‌చ్చాయ‌ని చెప్పారు. కానీ మ‌హ‌రాష్ట్రాలో త‌మ సీట్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని చెప్పారు. జార్ఖండ్ లో గ‌తంలోనూ త‌మ‌కు అన్ని సీట్లే వ‌చ్చాయ‌ని చెప్పారు. మీడియా స‌మావేశంలో కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ… గ్యారెంటీల‌తో మ‌భ్యపెట్టి తెలంగాణ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, క‌ర్నాట‌క‌లో గెలిచార‌ని బీజేపీ […]

Bandla Ganesh: 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ది మిడిల్ క్లాస్ మెంటాలిటీ: బండ్ల గ‌ణేష్
Anand Eye Hospital Incident: పాపం చిన్నారి.. కంటిలో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణం తీసేశారు

Anand Eye Hospital Incident: పాపం చిన్నారి.. కంటిలో నలుసు పడిందని ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణం తీసేశారు

Anand Eye Hospital Incident: హైదరాబాద్‌లోని ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. సినీ పక్కీలో ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం బయటపడింది. కంటిలో నలుసు పడిందని ఐదేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నలుసు తీసేయాలంటే సర్జరీ చేయాలని మొదట వైద్యులు చెప్పారు. సర్జరీ చేసేముందు చిన్నారికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రులకు తెలియకుండానే అన్వికను ఎల్బీనగర్ […]

Mulayam Singh Yadav: హైదరాబాద్ లో ములాయం సింగ్ యాదవ్ జయంతి వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ నాయకులు
BRS Party Fund : బీఆర్ఎస్ దగ్గర అంత డబ్బా? దేశంలోనే అత్యధికంగా రూ.1,449 కోట్లు!
Bandi Sanjay: తిరగబడ్డ ‘మహా’.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: బండి సంజయ్
Karma Returns To KCR: పల్టీలు కొట్టిన కారు వాళ్ళు తిరిగి రారు
KTR Allegations on Congress: అదానీ అంశాన్ని తలకెత్తుకున్న కేటీఆర్.. దాని వెనకున్న అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×