E-Paper
Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు.. క్రమశిక్షణా కమిటీ ముమ్మర చర్చ!
Advertisement

Congress Disciplinary: నేడువ గాంధీభవన్‌కి క్రమశిక్షణ కమిటి చైర్మన్ ఎంపీ మల్లు రవి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులక సమావేశ మయ్యారు. కొండా సురేఖ, చిన్న రెడ్డిల వ్యవహరంపై కమిటి చర్చించనుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు లకు మంత్రి కొండా సురేఖ, చిన్న రెడ్డిలు వివరణ ఇచ్చారు.

Also Read: ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం

మంత్రి కొండా సురేఖ

Advertisement

ఈ రోజు షిల్డ్ కవర్‌లో చిన్న రెడ్డి వివరన ఇచ్చారు. కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతమని. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని.. నోటీసులు ఉపసంహా రించుకోవాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలా.. లేదా అనే అంశం పై కమిటి చర్చించనుంది. సుమోటోగా తీసుకొని నోటీసులు ఇవ్వాలా.. అతనిపై ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి, ఫిర్యాదు చేస్తేనే నోటీసులు ఇవ్వాలా అని కమిటి చర్చిస్తున్నట్టు సమాచారం

Also Read: సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ జై కొట్టిందా?.. లైనప్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్.. కేంబ్రిడ్జ్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక భేటీ!

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణ.. ఏమన్నారంటే?

సీఎం రేవంత్, ఉత్తమ్‌లపై జీవన్ రెడ్డి ఫైర్.. మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక!

మానవ జోక్యం లేకుండా కచ్చితమైన బిల్లులు.. టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త నిర్ణయం!

జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!

ధర్మసంకటంలో పడ్డ కాంగ్రెస్ సీనియర్ మంత్రులు.. ఇంకెన్నాళ్లీ మౌన రథం

మాదాపూర్‌లో ఘోరం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం, ఇద్దరు మృతి, ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×