E-Paper
Advertisement

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..

Drugs: డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో యువకుడు..
Advertisement

Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ యువకుడు హైదరాబాద్‌లో మృతి చెందాడు. అహ్మద్ అలీ అనే యువకుడు అతని స్నేహితుడు, మరో ఇద్దరు యువతులు కలిసి శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్లో కొంతకాలంగా ఉంటున్నారు. గత రాత్రి అలీతో పాటు మరో యువకుడు, ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నారు. ఈ పార్టీ లో అహ్మద్ అలీ అధికంగా డ్రగ్స్ వాడడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అహ్మద్ అలీ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×