E-Paper
Advertisement
ఏపీలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల భారీ బదిలీలు.. ఏ అధికారికి ఏ పోస్టింగ్?
రాజమండ్రి మెడికో డాక్టర్ ప్రియాంక కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితులపై కోర్టు సంచలన తీర్పు!
రాజకీయంగా ఎదుర్కోలేకనే ముస్తఫాపై కుట్రలు: అంబటి రాంబాబు
చంద్రబాబూ.. మీ అబ్బాయిని కాపాడుకోడానికేనా ఇదంతా?.. సంచలన వీడియో షేర్ చేసిన జగన్!

చంద్రబాబూ.. మీ అబ్బాయిని కాపాడుకోడానికేనా ఇదంతా?.. సంచలన వీడియో షేర్ చేసిన జగన్!

YS Jagan: రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన శాంతియుత దీక్షా శిబిరాలపై దాడులు జరగడం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్  ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే హింసతో సమాధానం చెబుతారా అని నిలదీశారు. శాంతియుత దీక్షలపై దాడులు.. డీఎస్సీ-2025 ప్రశ్నపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన […]

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

Chirala: ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు వైసీపీ చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో కోర్టు చీవాట్లు పెట్టినా మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకున్న అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల కోసం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, నేరాలు-ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు అద్భుతమైన నగరం ఉండాలనే […]

ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

Pattabhiram: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, గంజాయి బ్యాచ్‌లను, రౌడీ మూకలను వెంటబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. డీఎస్సీ వివాదం, నారా లోకేష్ సవాల్ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అనవసరంగా రచ్చ చేస్తోందని పట్టాభి విమర్శించారు. డీఎస్సీ ప్రక్రియపై చర్చకు రావాలని విద్యాశాఖ […]

శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, నిలిచిన రాకపోకలు!
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!
100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

DSC Irregularities: డిఎస్సీలో అవకతవకలు పరిష్కరించాలని నిరాహార దీక్ష చేసిన వారికి అంబటి రాంబాబు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని అన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న పోరాటాన్ని మొదలు పెట్టామన్నారు. మరో మూడు రోజులు ఇలాగే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంతో మాకు మంచి స్పందన లభిస్తుందని పేర్కోన్నారు. టెంట్లు పీకేస్తున్న టీడీపీ నాయకులు.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని, కొన్ని చోట్ల టెంట్లు, మైక్‌లు లాక్కొంటున్నారని ఆగ్రహం […]

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు..అప్లికేషన్ గడువు పెంపు
రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

Polavaram-Banakacharla project: కూటమి ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చింది కేంద్రం. ఏపీ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ-అడవులు- వాతావరణ శాఖ వెనక్కి పంపింది. ఎన్విరాన్‌మెంట్ అసెస్‌మెంట్ కమిటీ చేసిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా తిరస్కరిస్తున్నట్లుగా ఆ శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు కాస్త వెనక్కి వెళ్లింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..   పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర […]

వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

Big Stories

Advertisement
×