E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Aaruri Ramesh: సొంత ఇంటికి వచ్చిన పిల్లోడిలా అనిపిస్తోంది.. కడియం వల్లే ఇదంతా, మాజీ ఎమ్మెల్యే ఆరూరి భావోద్వేగం
Medaram Jatara: మేడారం వైపు సారలమ్మ పయనం.. గద్దెపైకి కొలువుదీరనున్న వనదేవతలు
Harish Rao: మద్యం మాఫియా సర్కార్.. అబ్కారీ శాఖలో రూ.కోట్లల్లో అవినీతి, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
GHMC: జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త విధానం.. ఇకపై చాలా ఈజీ, అదెలా అంటే..?
Hyderabad: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ.. హైదరాబాద్‌లో భారీగా ఓటర్ల తొలగింపు
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్ హయాంలో జగిత్యాల మున్సిపల్ అవినీతి మయం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల శ్రమను సంజయ్ దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అవినీతికి ఆలయంగా మారిందని విమర్శించారు. అభివృద్ధికి తానే అడ్డం పడుతున్నానన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. ‘జగిత్యాలలో నీ రాజ్యమే నడుస్తుంటే, నేను ఎందుకు అడ్డుపడతాను?’ […]

Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

మెదక్ జిల్లాలోని అక్కన్నపేట సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. […]

YS Jagan: రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పులా? చంద్రబాబు తీరుపై జగన్ తీవ్ర విమర్శలు

YS Jagan: రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పులా? చంద్రబాబు తీరుపై జగన్ తీవ్ర విమర్శలు

ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని… రాష్ట్రం తీరు ప్రస్తుతం జంగిల్ రాజ్ ను తలపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక […]

Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar: కేసీఆర్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు.. ధ్వజమెత్తిన మహేష్ కుమార్ గౌడ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొడుతూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెదక్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు. పేదవాడి కష్టాలను పట్టించుకోకుండా, కేవలం అదానీ, అంబానీలు బాగుంటే చాలని మోదీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై కుట్ర కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన చారిత్రాత్మక ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర […]

Tiger Attack: ఏలూరు జిల్లాలో పులి పంజా.. వరుసగా పశువుల మృతితో వణుకుతున్న గ్రామాలు

Tiger Attack: ఏలూరు జిల్లాలో పులి పంజా.. వరుసగా పశువుల మృతితో వణుకుతున్న గ్రామాలు

ఏలూరు జిల్లాలో పెద్దపులి మళ్ళీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో వరుస దాడులకు తెగబడుతూ పశువులను పొట్టనబెట్టుకుంటోంది. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లోని గ్రామాల ప్రజలు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి సంచారం స్పష్టంగా కనిపిస్తున్నా, అటవీ శాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస దాడులు – వణుకుతున్న గ్రామాలు.. కొయ్యలగూడెం మండలం మంగదేవిపేట గ్రామంలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి, దానిని […]

Arava Sridhar: సాయం పేరుతో రాత్రి వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన

Arava Sridhar: సాయం పేరుతో రాత్రి వేళల్లో టార్చర్ చేసేది.. నా కొడుకు అమాయకుడు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఆవేదన

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు అత్యంత అమాయకుడని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురదజల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులు.. ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న […]

Perni Nani: సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు నమోదు
Dating App Fraud: అమ్మాయి పిలిచిందని ఎగేసుకెళ్లాడు.. రూ.50 వేలు పాయే, ముంచేసిన డేటింగ్ యాప్!
NCERT Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో భారీగా పోస్టులు.. బంగారం లాంటి భవిష్యత్తు, దరఖాస్తుకు ఇంకా 3 రోజులే ఛాన్స్

NCERT Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో భారీగా పోస్టులు.. బంగారం లాంటి భవిష్యత్తు, దరఖాస్తుకు ఇంకా 3 రోజులే ఛాన్స్

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా పరిశోధన సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 173 నాన్-అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 30ని చివరి తేదీగా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. విద్యార్హత వివరాలు..  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు […]

KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

KTR: సింగరేణిలో భారీ ‘బొగ్గు’ స్కామ్, పాలకుల్లో వణుకు స్టార్ట్, కేటీఆర్ సంచలన విమర్శలు

సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది. లోక్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన ఈ బృందం, సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను, డాక్యుమెంట్లను ఆయనకు అందజేసింది. అనంతరం లోక్ భవన్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. […]

Big Stories

×