E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Bandi Sanjay: ఏపీని స్ఫూర్తిగా తీసుకుని.. తెలంగాణలో అధికారంలోకి వస్తాం, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. […]

Adilabad: సర్పంచ్ ఎన్నికల సెగ… ఏకంగా పోలీసులపైనే తిరగబడ్డ గ్రామస్థులు.. అసలు ఏమైందంటే..?
Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు, భయబ్రాంతుల్లో జనాలు

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు, భయబ్రాంతుల్లో జనాలు

Secunderabad: సికింద్రాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే మోండా మార్కెట్ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ప్రముఖ వాణిజ్య దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మార్కెట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దట్టమైన పొగలు.. భయాందోళనలో ప్రజలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు దగ్ధం కావడంతో భారీగా నల్లటి […]

Adi Srinivas: కేటీఆర్.. సీఎం రేవంత్ దెబ్బకు నీ మైండ్ బ్లాంక్ అయింది.. ఆది శ్రీనివాస్ ధ్వజం

Adi Srinivas: కేటీఆర్.. సీఎం రేవంత్ దెబ్బకు నీ మైండ్ బ్లాంక్ అయింది.. ఆది శ్రీనివాస్ ధ్వజం

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ  కేటీఆర్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు కేటీఆర్ దిమ్మ తిరిగి, మైండ్ బ్లాంక్ అయి మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చాచి కొడితే కేటీఆర్ కుటుంబం ఫామ్ హౌస్‌కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేటీఆర్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చారు. రేవంత్ రెడ్డి దమ్ము ఏమిటో గత ఏడాది కాలంగా జరుగుతున్న […]

Crime News: నార్సింగి పీఎస్ పరిధిలో మహిళా దారుణ హత్య.. ముఖంపై దాడి చేసి..?
Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం

Harish Rao: ఇంటిని తాకట్టు పెట్టినట్టే.. కాళేశ్వరం సొమ్ము కూడా తిరిగి ఇచ్చేయండి.. హరీష్ రావుపై నెటిజన్లు కామెంట్ల వర్షం

Harish Rao: కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో దోచుకున్న అవినీతి సొమ్మును మాజీ మంత్రి హరీష్ రావు తిరిగే ఇచ్చేయాల‌న్న డిమాండ్ సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హ‌రీష్ రావు త‌న సొంత ఇంటిని తాక‌ట్టు పెట్టి సిద్దిపేట‌కు చెందిన విద్యార్థిని పీజీ మెడిక‌ల్ విద్య కోసం ఆర్థిక సాయం చేయ‌డం ఒక పొలిటిక‌ల్ స్టంట్‌గా నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నేత‌ల వ‌ద్ద డ‌బ్బులు లేవంటే ఎవ‌రూ న‌మ్మ‌బోర‌ని, ఇళ్లు తాక‌ట్టు […]

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు..
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. క్రికెట్ బెట్టింగ్‌లో ప్రధాన అనుచరుడు అరెస్ట్
Maoist Party: మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. డీజీపీ ముందు 41 మంది లొంగుబాటు, ఇందులో కీలక నేతలు కూడా..?
HYDRA: ఇది కదా హైడ్రా పనితీరు అంటే.. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును మరో వారం రోజుల పాటు..! సుప్రీం ఏమందంటే..?
Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పు.. ఈ సమయానికి స్కూళ్లు ప్రారంభం

Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పని వేళలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మారిన టైమింగ్స్ ఇవే.. ఇప్పటివరకు జిల్లాలోని పాఠశాలలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగేవి. […]

Train accident: రైలు బోగి కింద మంటలు.. రాష్ట్రంలో తప్పిన పెను ప్రమాదం, జస్ట్ అయితే..?
Group-3 Results: టీజీపీఎస్సీ తీపికబురు.. గ్రూప్-3 ఫలితాలు విడుదల

Big Stories

×