E-Paper
Advertisement

Srikanth Akarapu

Senior Sub Editor Srikanthvarma1201@gmail.com

శ్రీకాంత్‌కు జర్నలిజంలో ఏడేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. గతంలో సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో శిక్షణ పొందారు. అనంతరం సిటీవిజన్ (జీ న్యూస్), దిశ వెబ్ సైట్, వే2న్యూస్ యాప్‌లో పని చేశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో పొలిటికల్, వైరల్, జాబ్స్, ఎడ్యుకేషనల్ వార్తలు రాస్తున్నారు.

Flight Diverted: బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి దారి మళ్లింపు, అసలేం జరిగిందంటే?
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!
Alluri District: రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. పడవ బోల్తా, ముగ్గురు మృతి
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో బిజీగా పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న భారత్ స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో […]

Mahesh Kumar Goud: డీఎస్ నా రాజకీయ గురువు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
MLA Medipalli Satyam: ఎమ్మెల్యే సత్యం కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం.. ఐదు కార్లు ధ్వంసం, తృటిలో తప్పిన పెను ప్రమాదం!

MLA Medipalli Satyam: ఎమ్మెల్యే సత్యం కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం.. ఐదు కార్లు ధ్వంసం, తృటిలో తప్పిన పెను ప్రమాదం!

MLA Medipalli Satyam: జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం, పూడూరు గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్‌కి పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే సత్యం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం కరీంనగర్ నుండి కాన్వాయ్‌తో వెళుతుండగా.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కార్లు ఎదురుగా రావడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా కొండగట్టు వైపు పయనిస్తోంది. అదే సమయంలో.. జగిత్యాల వైపు […]

IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 340 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్
Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: రాష్ట్రంలో కొత్త స్కీం.. వచ్చే ఏడాది నుంచి కలలకు రెక్కలు పథకం అమలు: నారా లోకేష్

Nara Lokesh: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలుచేసేందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో కళాశాల విద్య, ఇంటర్మీడియట్, పాఠశాల విద్యాశాఖ, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం 3గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్వదేశంతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆసక్తిగల […]

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. కొత్త రిజర్వేషన్లపై రేపే జీవో రిలీజ్, అనంతరం ఎన్నికల నోటిఫికేషన్

Sarpanch Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, గ్రామ పంచాయితీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ రేపు అధికారికంగా జీవో (Government […]

RRB NTPC: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 5,810 ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
Palakurthy Constituency: పాలకుర్తిలో ఏం జరుగుతోంది..? అసలేంది ఈ ఫ్లెక్సీల లొల్లి.. మిస్టేక్ ఎవరిది..!
Gold mining: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. లక్షల టన్నుల గోల్డ్.. ఎక్కడో తెలుసా..?
Madhya Pradesh Crime: చేతి వేళ్ల మధ్య పెన్ పెట్టి నొక్కిన టీచర్.. ప్రాణాలు విడిచిన విద్యార్థిని
Nitish Kumar: నితీష్ కేబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపు..  బీజేపీ‌కే హోమ్ మినిస్ట్రీ
KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: ట్రిపుల్ ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీ సర్వే చేయాల్సిందే, కవిత సంచలన వ్యాఖ్యలు

KAVITHA: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో జరిగిన భూసేకరణ అక్రమాలపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ జాగృతి సంస్థ ఎప్పుడూ పనిచేసిందని ఆమె గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో సంస్కృతి పండుగలు కాపాడేందుకు బతుకమ్మ బోనాలు ఎత్తుకొని పోరాటం చేశామన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా […]

Big Stories

×