E-Paper
Advertisement
Top 20 News: ఐస్ ఫ్యాక్టోరీలో గంజాయి…తండ్రికి పోటీగా తనయుడు
Top 20 News: హిల్ట్ పాలసీ లీక్‌పై విచారణ.. లైంగిక వేధింపుల కేసులో మంత్రి పీఏ ఫోన్ స్వాధీనం
Top 20 News: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం….ఓటు వెయ్యాలంటే ముందు కోతుల్ని తరమండి
Top 20 News: మంత్రివర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలి.. ఫార్ములా ఈ-కారు రేసులో కొత్త మలుపు
Top 20 News: ఉత్పత్తి లేకపోతే జీతం కూడా లేదు…దుమారం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు
Top 20 News: రైతులను ముంచేసిన ఏనుగులు…పదవి కోసం చంపారా?…దొంగ డాక్టర్ అరెస్ట్
Top 20 News: పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి…వైఎస్ జగన్ పెద్ద మనసు
Top 20 News: పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం…కర్ణాటకలో బస్సు ప్రమాదం…సమంత రింగ్ వైరల్
Top 20 News: అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు…వైసీపీ నేత రాసలీలలు వైరల్‌
Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

Top 20 News: చంద్రబాబు పై విచారణ వాయిదా..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్

1. పెరుగుతున్న కాలుష్యాన్ని రైతులపై నెట్టదు: సుప్రీమ్ కోర్ట్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని..దాన్ని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించకూడదని సూచించింది.పంట దహనం చేయకూడదంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. 2. […]

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

Top 20 News: హాంకాంగ్‌ భవన అగ్నిప్రమాదంలో 151 కు చేరిన మృతుల సంఖ్య….GHMC విస్తరణకు గవర్నర్ ఆమోదం

1. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకార్యకర్తల సమావేశం గాంధీభవన్‌లో నేడు కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమావేశానికి హాజరుకానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. 2. హైదరాబాద్ టూ ఢిల్లీ టూ కొత్తగూడం ప్రయాణించనున్న సీఎం రేవంత్ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరుకానున్నారు. […]

Top 20 News: రూ.73 లక్షలు పలికిన సర్పంచ్ పదవి.. ఎయిర్ హోస్టెస్‌‌ను లైంగికంగా వేధించిన ప్రయాణికుడు
Top 20 News: బాలికపై అత్యాచారం, టెస్టుల్లో గర్భవతి అని నిర్ధరణ.. ఇద్దరి ప్రాణాలు తీసిన తీసిన ‘క్రిస్మస్ స్టార్’
Top 20 News: యువత’ మీ సమస్యను కోమెంట్స్ లో చెప్పండి: లావు శ్రీకృష్ణదేవరాయలు….ఓటు అమ్ముకోమంటూ ప్లెక్సీ ప్రదర్శన

Top 20 News: యువత’ మీ సమస్యను కోమెంట్స్ లో చెప్పండి: లావు శ్రీకృష్ణదేవరాయలు….ఓటు అమ్ముకోమంటూ ప్లెక్సీ ప్రదర్శన

1.తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తీవ్రవాయుగుండం కదులుతుంది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ. 2. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా వీర మహిళా వైద్య సేవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే అయిన ఆయన స్ఫూర్తితో […]

Top 20 News: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం…ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

Top 20 News: పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం…ఎనిమిది మంది బంగ్లాదేశ్‌ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

1.వనపర్తి జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మక్తల్, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. 5 వేల కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-మక్తల్‌-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ఆశల ప్రాజెక్టుకు అంకురార్పణ చేయనున్నారు. 2.పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 19 వరకు జరిగే ఈ సమావేశంలో మొత్తం 15 పనిదినాలు ఉంటాయి. […]

Big Stories

×