E-Paper
Advertisement
కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!
మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

మరీ ఇంత దారుణమా.. మిల్లర్ల ఇష్టారాజ్యానికి అన్నదాత బలి..!

Paddy Exploitation: స్వేచ్ఛ బ్యూరో: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసుకొని వస్తున్న అన్నదాతకు మిల్లుల వద్ద చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. వెరసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ఆ మద్దతు ధర అంతా మధ్యలోనే అయిపోతుంది. మిల్లర్లు పెడుతున్న నిబంధనలు, హమాలీలు చేస్తున్న వసూళ్లతో సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నాడు. మరోవైపు తాలుపేరుతో.. రాష్ట్రంలో 8575 కేంద్రాల్లో […]

చిట్టీల పేర భారీ మోసం.. కోటీ 50లక్షలు వసూలు చేసి పరారైన దంపతులు!
చట్టం మీ చేతుల్లో లేదు.. గోసంరక్షకులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

చట్టం మీ చేతుల్లో లేదు.. గోసంరక్షకులకు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Cow Protection: స్వేచ్ఛ బ్యూరో: అక్రమంగా తరలించే గోవులను రక్షించే బాధ్యత పోలీసులదని హైదరాబాద్ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ చెప్పారు. గోవులను తరలింపు సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తప్పితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడుల వంటివి జరపొద్దని చెప్పారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన బంజారాహిల్స్​ లోని ఐసీసీసీలో వేర్వేరు గో రక్షక్​ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు […]

ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

Drunk Driving: స్వేచ్ఛ బ్యూరో: జైలుశిక్షలు.. జరిమానాలు పడుతున్నా మేం మారేదే లేదంటున్నారు మందుబాబులు. ప్రతీ వారాంతంలో పోలీసులు డ్రంకెన్​ డ్రైవ్​ పరీక్షలు జరుపుతూ పట్టుకుంటున్నా దొరికినపుడు చూసుకుందాం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పీకలదాకా మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తూ దొరికిపోతున్నారు. ట్రై కమిషనరేట్లలో ఈ వారం జరిపిన టెస్టుల్లో ఏకంగా 1,046మంది మందు కొట్టి పట్టుబడ్డారు. హైదరాబాద్​ కమిషనరేట్‌‌లో.. రోడ్డు భద్రతలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్​ ట్రాఫిక్​ పోలీసులు వేర్వేరు చోట్ల శనివారం రాత్రి డ్రంకెన్ […]

గద్వాల్లో బెల్ట్ షాపుల జోరు యువత బేజారు.. పట్టించుకోని అధికారులు
నర్సింహులపేటలో దారుణం.. గ్యాస్ కొరతతో ప్రజల తీవ్ర ఆందోళన!
బచ్చన్నపేటలో వరుస విషాదాలు.. ఈత సరదాకు మరో ప్రాణం బలి!
తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!
ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!

ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌కి సర్కార్ మోక్షం.. ఆ తేదీలోపు చెల్లిస్తే భారీ డిస్కౌంట్..!

LRS Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల క్లియరెన్స్ కు 25 శాతం రాయితీ ఇస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేయటంతో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ దరఖాస్తుల క్లియరెన్స్‌తో నిధులు సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన- అభివృద్ది ప్రణాళికలో భాగంగా 99 డేస్ కార్యచరణలో భాగంగా ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ […]

మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!

BJP Campaign: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ కేడర్‌కు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని, విపక్షాలే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడాలని టీబీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సరికొత్త యుద్ధానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది. విమర్శల పదును పెంచాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై సోషల్ మీడియా వార్ షురూ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో […]

తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!
చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!

Telangana Forts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలోని చారిత్రక సంపదకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. శిథిలావస్థకు చేరుతున్న కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా అటు వారసత్వాన్ని కాపాడటంతో పాటు, ఇటు రాబడిని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో 11 కోటలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రధాన కోటలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం […]

రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్..!

Big Stories

×