E-Paper
Advertisement
విద్యార్థులకు ఎన్డీఏ బిగ్ అలర్ట్.. రేపే పరీక్ష.. జామర్లు సీసీ కెమెరాల ముందే పరీక్ష..!
కళ్లెదుటే భూమి కబ్జా.. ప్రాణహని ఉందని మొత్తుకున్న పట్టించుకోని అధికారులు.. చివరికి దారుణ హత్య..!
అప్పుల ఊబిలో ఆఫీసర్ల హంగులు.. మల్కాజ్‌గిరి మున్సిపల్ సత్తా ఇదేనా..?

అప్పుల ఊబిలో ఆఫీసర్ల హంగులు.. మల్కాజ్‌గిరి మున్సిపల్ సత్తా ఇదేనా..?

Electric Vehicles: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని సుమారు కోటిన్నర మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో రోజురోజుకి తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూరకపోవటంతో కార్పొరేషన్లు దీర్ఘకాలికంగా పలు ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే విభాగాధిపతులకు, ఇతర జోన్, సర్కిల్ స్థాయి అధికారులకు ఎలక్ట్రిక్ వాహానాలను కొనుగోలు చేసేందుకు సిద్దమైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల బాటలోనే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తుంది. ఎంఎంసీ పరిధిలో […]

సర్కారు బడి సత్తా అంటే ఇదే.. పదవ తరగతి ఫలితాల్లో మంథన్ గోడ్ పాఠశాల రికార్డులు..!
హైదరాబాద్‌లో గుజరాత్ పోలీసుల ఆపరేషన్​ ‘దేవ్​’.. వెలుగులోకి సంచలనాలు..?
వైన్స్ సిండికేట్‌ దందాకు ఎక్సైంజ్ అధికారి వత్తాసు.. కమలాపూర్‌లో జోరుగా లిక్కర్ దందా..!

వైన్స్ సిండికేట్‌ దందాకు ఎక్సైంజ్ అధికారి వత్తాసు.. కమలాపూర్‌లో జోరుగా లిక్కర్ దందా..!

Excise Raids: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎక్సైజ్ శాఖ చర్యలు వివాదాలకు కేంద్రంగా మారాయి. గూడూరు, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఇటీవల నిర్వహించిన దాడులు, అనంతరం యజమానులను హనుమకొండ ఎక్సైజ్ కార్యాలయానికి హాజరుకావాలని జారీ చేసిన ఆదేశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఎంఆర్‌పీ ధరలకు మద్యం కొనుగోలు చేసి స్వల్ప లాభంతో విక్రయిస్తున్న వ్యాపారులపైనే చర్యలు తీసుకోవడం వెనుక సిండికేట్ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధిక ధరలకు విక్రయాలు మండలంలోని […]

ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ అధికారి
కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.కొనుగోలులో జాప్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో […]

స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్ కల్తీ పాల కోటపై అధికారుల పంజా..!
సీఎంఆర్ కాలేజీలో ఫార్మా విద్యార్థుల ఆందోళన.. గాంధీ హాస్పిటల్ ఒప్పందం రద్దు..!
బీఆర్ఎస్‌లో ముగిసిన వారసత్వ పోరు.. ఇక అన్నీ రాము చూసుకుంటాడు: కేసీఆర్!

బీఆర్ఎస్‌లో ముగిసిన వారసత్వ పోరు.. ఇక అన్నీ రాము చూసుకుంటాడు: కేసీఆర్!

BRS Party: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఇక కేటీఆర్ చేతిలోకి రానుందనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ బాధ్యతలను ఇక కేటీఆర్ కు అప్పగించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని నిర్వహించిన పార్టీ సమావేశంలో ప్రతీసారి కేటీఆర్ పేరును ఉచ్చరించడం, గత రెండురోజులుగా పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తుండటంజరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. త్వరలోనే పార్టీ పూర్తి బాధ్యతలు అప్పగించడం ఖాయమని పార్టీలోనే సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ […]

దశాబ్ధాల భూ పంచాయతీలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!
దేవాదాయ శాఖలో కోట్ల కుంభకోణం.. టెండర్లు వేయకుండానే గుట్టుగా పంపకాలు
నల్గొండకు మహర్థశ.. హలీయా మీదుగా విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ హైవే..!
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పరిషత్ ఎన్నికలకు పచ్చజెండా.. వచ్చే నెలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు..!

Big Stories

×