E-Paper
Advertisement
Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!

Label Tampering: ఓల్డ్ అల్వాల్‌లో డీసీఏ మెరుపు దాడులు.. రూ.70.56 లక్షల ఫార్మా స్టాక్ సీజ్..!

Label Tampering: స్వేచ్ఛ బ్యూరో: అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్స్ (ఔషధ తయారీలో ఉపయోగించే సహాయక పదార్థాలు)పై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్, కల్పిత తయారీ వివరాల వినియోగం కేసును తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు నమోదు చేశారు. ఈ సందర్భంగా రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైడ్రాక్సీప్రొపైల్ బెటాడెక్స్.. విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఏ అధికారులు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ, ప్లాట్ నెం.124, హెచ్.నెం.1-5-1095/1/1, మూడో అంతస్తులో […]

Huzurabad: హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి.. వొడితల ప్రణవ్ హైవోల్టేజ్ సవాల్..?
PHC Negligence: చల్లూర్ పీహెచ్‌సీలో రోగుల ప్రాణాలతో చెలగాటం!
Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Illegal Venture: మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వెంచర్ రిజిస్ట్రేషన్లు కలకలం

Illegal Venture: స్వేచ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఓ వెంచర్ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ అనుమతులు పొందకుండా భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరుపుతున్నారని, కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ వెంచర్లపై గ్రామపంచాయతీ అధికారులు సైతం స్పందించి, సంబంధిత స్థలంలో “అనధికారిక వెంచర్” అంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తొర్రూరు మండలంలో ఇటీవల కాలంలో అనుమతులు లేని వెంచర్లు […]

Tank Neglect: జహీరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం.. ఎండిపోతున్న రైతుల పొలాలు!
TG Ration Card: ఒకే ఇంట్లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. అయినా రేషన్ కార్డు జారీ!
TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ విలీనం తర్వాతే వేతన సవరణపై నిర్ణయం!

TGSRTC Merger: స్వేచ్చ బ్యూరో: టీజీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగుతోందని మహబూబ్‌నగర్ ప్రాంతీయ మేనేజర్‌ (ఆర్‌ఎం) సంతోష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగళరావు సందర్శించిన సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో […]

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Jagadish Reddy: హ్యామ్ రోడ్ల పేరిట రేవంత్ సర్కార్ పెద్ద స్కామ్.. సీఎంపై జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు!

Jagadish Reddy: స్వేచ్చ బ్యూరో: నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వేదికపై పార్టీ సభ్యత్వాల జిల్లా ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, […]

Merugu Madhu: సినిమా ప్రభావంతో యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: మెరుగు మధు
Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖకు.. మరో అంతర్జాతీయ స్థాయి ఘనత..!
RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?
PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!

PR Performance: రూటు మార్చిన రేవంత్ సర్కార్.. ప్రైవేట్ ఎక్స్‌పర్ట్స్‌తో ప్రజాభవన్‌లో ప్రత్యేక శిక్షణ!

PR Performance: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు,పరిపాలనా సంస్కరణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదనే అసంతృప్తి సీఎంలో ఉన్నది. ప్రభుత్వం ఊహించిన దాని కంటే అత్యధికంగా పనిచేస్తున్నప్పటికీ, ఆశీంచిన స్థాయిలో మైలేజ్ రావడం లేదని సీఎం గుర్రుగా ఉన్నారు. సంక్షేమ పథకాలు, డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ గతం కంటే మెరుగ్గా చేస్తున్నప్పటికీ, సర్కార్ పై విమర్శలు రావడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రాథమికంగా […]

Praja Palana: ప్రజా పాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్ సూపర్ సక్సెస్.. రికార్డు స్థాయిలో నమొదైన విజయాలివే..?
PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: గుజరాత్ రాష్ట్రం తరహాలో.. తెలంగాణలో తిథి భోజనం అమలు..!

PM POSHAN: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ఈనెల 15 నుంచి రీఓపెన్ అవ్వనున్నాయి. అందులో భాగంగా అదేరోజు నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(పీఎం పోషణ్) పునఃప్రారంభించనున్నారు. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ పథకాన్ని ఎటువంటి అంతరాయాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 41 శాతం.. ప్రధానంగా రాష్ట్రంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యత, పర్యవేక్షణ పెంచేందుకు […]

HYDRAA: హైదరాబాద్‌కు కొత్తగా మెట్ ఎమర్జెన్సీ టీమ్స్.. రంగంలోకి 51 బృందాలు..!

Big Stories

Advertisement
×