E-Paper
Advertisement
కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

కొత్తగూడెం న్యాయవాదికి జాతీయ గౌరవం.. ILPA నేషనల్ సభ్యురాలిగా ఎన్నిక..!

Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐ.యల్.పి.ఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ సభ్యురాలు మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్ లో జరిగిన జాతీయ మహసభ లో ఇండియాన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యన్.జే.సాంసన్ కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం […]

మిర్యాలగూడలో నేర నియంత్రనకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన డీఎస్పీ..!
పార్కుల పరిరక్షణలో బల్దియా ఫెయిల్..!
దాతల సహకారంతో.. మానవీయతకు మారుపేరుగా నిలిచిన ఓ వివాహం..!
విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అందించనుంది. కాగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని రెండు ప్రముఖ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన బాధ్యతలను మహిళా సంఘాలే కొనసాగించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పథకం నిర్వహణను ప్రభుత్వం భౌగోళికంగా విభజించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో అల్పాహార పంపిణీ బాధ్యతలను మన్నార్ ట్రస్ట్‌కు అప్పగించాలని భావిస్తోంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని […]

డిజిట్ జనగణన షురూ.. ఆన్ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!

సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!

Prajavani Expansion: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్ 8వ తేదీన) ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే […]

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ శిక్షణతో విదేశాల్లో ఉద్యోగాలు..!
రాజకీయ సన్యాసం నుండి కొత్త పార్టీ దాకా.. విజయసాయి రెడ్డి అసలు మాస్టర్ ప్లాన్ అదేనా..?
హిల్డ్ పాలసీతో కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ.. 2047 లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!

ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ.. 2047 లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్..!

Revanth Governance: హైదరాబాద్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వేదికగా ఈ దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 ప్రయాణం మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా మ్యాక్స్‌-క్యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్‌ విక్రమ్‌-1ని.. సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్‌ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకొని తదుపరి ప్రయోగం కోసం.. సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌కు ఇది చేరుకోనుంది. రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం […]

మూడున్నర కోట్ల మందికి అమ్మను అవుతా.. సెంటిమెంట్‌తో కవిత పొలిటికల్ మాస్టర్ ప్లాన్..?

మూడున్నర కోట్ల మందికి అమ్మను అవుతా.. సెంటిమెంట్‌తో కవిత పొలిటికల్ మాస్టర్ ప్లాన్..?

Kavitha Party: చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ చరిత్రను తిరగరాయాలనుకోవడానికి దమ్మూ ధైర్యం ఉండాలి. అవన్నీ గుండెల నిండుగా తనకున్నాయంటూ తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు కల్వకుంట్ల కవిత అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో జాగృతి జెండా పట్టారు. గల్లీగల్లీల్లో బతుకమ్మతో ఉద్యమాన్ని ఉత్తేజం చేశారు. ఇప్పుడు అదే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర సేనగా ముందుకొచ్చారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఆత్మ తన పార్టీలో ఉంటుందన్నారు. తెలంగాణలో ఏ సమస్యలున్నాయ్.. […]

రేవంత్ సర్కార్ పై బీజేపి బిగ్ బాంబ్.. 1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తారా..!
తెలంగాణ పేరుతో రాష్ట్రంలో 13 వ పార్టీగా కవిత TRS.. గతంలో వచ్చిన పార్టీలివే..?
గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!

Big Stories

×