E-Paper
Advertisement
బఫర్ జోన్‌లో అక్రమంగా గోదాం నిర్మాణం.. పట్టించుకోని అధికారులు..?
బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

Illegal Admissions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ త్రి విద్య ముసుగు తీయరా అన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారుల పట్టింపు లేని వైఖరితో త్రి విద్య యాజమాన్యం రెచ్చిపోతుంది. విస్తృత ప్రచారంతో ప్రవేశాలను సాగిస్తుంది. అనైతికంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన త్రి విద్య యజమాన్యం తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన వారు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం […]

చరిత్రలో ఈ రోజు బ్లాక్‌ డేగా నిలిచిపోతుంది: రాంచందర్ రావు
నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల మహా నిరసన!
గద్వాల జిల్లాలో చిరుత కలం కలం.. బిక్కు బిక్కు మంటున్న గ్రామస్తులు
కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!
అమెరికా చెప్పేదంతా ఉత్త మాటలే.. ఇరాన్ ఏఐ వీడియోలతో వెస్ట్రన్ దేశాల్లో మొదలైన చర్చ!
భారత రాజకీయాల్లో చారిత్రక ఘట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు పై..!
ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

Student Success: స్వేచ్ఛ బ్యూరో: టాప్ ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. శుక్రవారం శామీర్పేట్ లో ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉపయోగపడే నైపుణ్యాలు.. ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ దేశ నిర్మాణం అంటే […]

మంగళకరం పసుపు రైతుల కన్నీటి గాథ.. పసిడి పంటను మింగేస్తున్న దళారులు
76వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్న ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు
ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!
మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలా.. అయితే రవాణా శాఖ కొత్త రూల్స్.. ఇలా అప్లై చేయండి..?

Vahan Portal: స్వేచ్ఛ బ్యూరో: భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (నిక్) అభివృద్ధి చేసిన వాహన్ పోర్టల్‌ను రాష్ట్రవ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను సరళీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి అమలు చేస్తోందని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి, ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాహన్ అమలు దశలవారీగా (ఫేజ్‌లవారీగా), మాడ్యూల్ వారీగా కొనసాగుతోందన్నారు. ఫ్యాన్సీ నంబర్.. వాహన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు […]

పైసలు పక్కదారి పడితే మీ పని పటా పంచెలే.. కలెక్టర్ వార్నింగ్!
శ్రీనిధిలో నిధులు గోల్‌మాల్.. ఆఫీసు రిపేర్ల పేరుతో 10 కోట్లు స్వాహా!

Big Stories

×