E-Paper
Advertisement
ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

గిరిజనులకు గుడ్ న్యూస్.. ఆదివాసీల ‘విజ్ఞాన యాత్ర’కు డేట్ ఫిక్స్..!

Adivasi Tourism: స్వేచ్ఛ బ్యూరో: ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. “మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తాను” అని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ పేరుతో కార్యరూపం […]

రైల్వే క్రాసింగ్‌లకు ఇక చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలో మేఘన పుడ్స్ అత్యుత్సాహం.. విచ్చల విడిగా కల్తీ దందా!
మట్టిలో కలిసిన రైతన్న బంగారం.. రాళ్ల వానకు రాలిపోయిన గింజలు
పాకిస్తాన్ పోలికపై బీజేపీ దిద్దుబాటు చర్యలు: మంత్రి క్షమాపణ..!
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కవిత రిటర్న్ గిఫ్ట్.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?
కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

Khammam News: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం పెరిగి, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వెంసూరు మండలం – అక్రమాల కేంద్రంగా ఆరోపణలు వెంసూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు అసిస్టెంట్లుగా పనిచేస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. సాధారణ ప్రజల పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, […]

సైబర్ దొంగలతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కు.. 32 మంది అరెస్టు..!
తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

తెలంగాణ సర్కార్ సంచలనం.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవం

AI Education: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యాశాఖలో ప్రస్తుతం జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాస్యత వంటి నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నాయి. అంతేకాకుండా నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా విద్యాశాఖ దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ద్వారా అక్షర జ్ఞానాన్ని అందించనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ భాగస్వామ్యంతో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వేల సంఖ్యలో ఇప్పటికే ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. 5 […]

పంది కడుపులో ఏనుగు పిల్ల కలకలం
గులాబీ బాస్ ఈజ్ బ్యాక్.. ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఫిక్స్!
గుడ్ న్యూస్.. సామాన్య గిరిజనులకు తెలంగాణ సర్కార్ భారీ కానుక..?

గుడ్ న్యూస్.. సామాన్య గిరిజనులకు తెలంగాణ సర్కార్ భారీ కానుక..?

Tribal Tourism: స్వేచ్ఛ బ్యూరో: అడవిని నమ్ముకుని.. పచ్చని ప్రకృతి ఒడిలో జీవించే గిరిపుత్రులకు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా.. కేవలం పర్యాటకులను అడవికి తీసుకెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలను నగరానికి తీసుకొచ్చి ఇక్కడి చారిత్రక సంపదను చూపేలా వినూత్న ‘విజ్ఞాన యాత్ర’కు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ప్రణాళికలు పర్యాటకరంగంపై ప్రభుత్వం దృష్టిసారించింది. పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు ఆకర్షితులయ్యేలా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. […]

మేడ్చల్లో దారుణం.. ఈతకు వెళ్లి చిన్నారులు మృతి!
కాక రేపుతున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ రాజకీయం.. కో ఆప్షన్ కోసం కుర్చీలాట..?

Big Stories

×