E-Paper
Advertisement
మిర్యాలగూడలో మిల్లర్ల మాఫియా.. పచ్చగింజ పేరుతో అన్నదాతలపై అరాచకం
పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఖాళీలు.. ఇదిగో లెక్కలు..!
ప్రమోషనా పనిష్మెంటా.. సెక్రటేరియట్‌లో ఆమె బదిలీ వెనక ఆంతర్యమేమిటో..?
ఇందిరమ్మ చీర రంగును మార్చిన సర్కార్.. ఇకపై చీరలన్నీ ఆ కలర్‌లోనే..?
స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

Cabinet Expansion: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత లేకపోవడం గమానర్హం. అయితే ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ పరిధిలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపొందారు. కానీ మేడ్చల్ జిల్లాలో ఒక్క స్థానం గెలువలేక పొగా రంగారెడ్డి జిల్లాలో పేరుకు మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ రెండు అసెంబ్లీ స్థానాలు […]

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ!
ఐదేళ్లుగా నిద్రపోతున్న వ్యవసాయ శాఖ.. ఆటకెక్కిన భూసార పరీక్షలు
మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!

మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!

Transgender Protest: స్వేచ్ఛ బ్యూరో: ట్రాన్స్ జెండర్లుగా మమ్మల్ని గుర్తించేందుకు‌ ప్రధాని మోడీ ప్రభుత్వం మా‌బట్టలు విప్పిస్తుందా అంటూ పలువురు ట్రాన్స్ జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాన్స్ జెండర్ల గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన చట్టాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ట్రాన్స్ జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రాన్స్ జెండర్ల హక్కుల చట్టం తమకు అనుకూలంగా లేవన్నారు. చట్టాన్ని […]

డీ లిమిటేషన్‌తో ఉమ్మడి ఖమ్మంలో మరో మూడు సీట్లకు చోటు.. అవి ఇవే..?
చైనా ఎంట్రీతో మారిన యుద్ద ముఖచిత్రం.. తెరవెనుక ఏం జరిగింది?
వైసీపీలో మౌన మునిలైన మాజీ మంత్రులు.. భయానికి అసలు కారణం అదేనా..?
హుజురాబాద్ డంపింగ్ యార్డ్ వద్ద బయటపడ్డ బిగ్ ఫైట్.. మీరిక మారరా..?
అధ్యక్షుడా లేక అల్లరి పిల్లోడా.. ట్రంప్ కుర్చీకి మళ్లీ అభిశంసన గండం
కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!
మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి

మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి

Manipur Violence: ఇలాంటి సీన్లు.. ఒకప్పుడు కశ్మీర్‌లో కనిపించేవి. అయితే, కొన్నేళ్లుగా.. అలాంటి ఆందోళనలు, నిరసనలు మణిపూర్‌లో కనిపిస్తున్నాయ్. ఆందోళనలకు కారణాలు వేర్వేరు అయి ఉండొచ్చు. కానీ, ఉద్రిక్తతలు, అల్లర్లు మాత్రం కామనైపోయాయ్. కొన్నేళ్లుగా మణిపూర్ అశాంతికి నిలయంగా మారింది. మైతేయ్, కుకీ వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు.. ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తోంది. శాంతి నెలకొంటుందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక హింసాత్మక ఘటన జరగడం, బాంబు దాడులు చోటుచేసుకోవడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే.. […]

Big Stories

×