E-Paper
Advertisement
బీజేపీ పై జెన్‌జీ ఎఫెక్ట్.. మోడీ ప్లాన్ ఏంటి?
తెలంగాణలో అవినీతి తిమింగలాల దుమ్ము దులుపుతున్న ఏసీబీ
గులాబీలో సిట్టింగ్ గుబులు!
అలాంటి ప్రతిపాదన ఇప్పట్లో లేదు.. ప్రైవేటీకరణ ప్రచారానికి జీహెచ్ఎంసీ చెక్!
బంగారం ఉత్పత్తిలోకి సింగరేణి.. రేవంత్ సర్కార్ బిగ్ ప్లాన్!
నా తండ్రి గుర్తింపు కోసం.. డీఎన్‌ఏ టెస్టు చేయించాలని యువకుడు ధర్నా!
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో ప్రయాణం ఇక సులువే?
మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!
నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు!
ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్‌కు జీవో జారీ!

ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్‌కు జీవో జారీ!

Electric Auto Scheme: స్వేచ్ఛ బ్యూరో: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నడుస్తున్న పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు […]

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?

సీఎం రేవంత్‌ రెడ్డితో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. చర్చించే కీలక అంశాలివే?

Thummidihatti Project: సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1న తుమ్మిడిహట్టిపై తెలంగాణ–మహారాష్ట్ర అధికారులతో CWC సమావేశం కానుంది. దీంతో తుమ్మిడిహట్టి ఎత్తు, నిర్మాణంపై తెలంగాణ వాదనను బలంగా వినిపించడంపై సీఎం రేవంత్ ఉత్తమ్ చర్చించకోనున్నారు. తుమ్మిడిహట్టి అంశంపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ నేపథ్యంలో కీలక సమావేశం ఏర్పడనున్నారు. ఏపీ–తెలంగాణ మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి అంతర్రాష్ట్ర సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ వ్యూహలు రచిస్తుంది. సెప్టెంబర్ 7న CWC చైర్మన్ నేతృత్వంలో […]

పాకిస్తాన్ ఏజెంట్లను పట్టించిన సోషల్ మీడియా.. ఎలా అంటే..?
జలమండలిలో ఏఐ రెవెన్యూ డ్యాష్‌బోర్డ్.. ఏఐతో బకాయిల రికవరీకి స్కెచ్!
గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. సిట్టింగ్‌లకు చెక్.. కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

BRS Tickets: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ గులాబీ దళంలో ‘సీట్ల’ రాజకీయం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక ప్రామాణికంగా భారత్ రాష్ట్ర సమితి అధినాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. గతంలో పాటించిన సాంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు (సిట్టింగ్లు) చాలా మందికి టికెట్ల కోత తప్పదని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన సిట్టింగ్లకు చెక్ పెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసినట్లు […]

Big Stories

Advertisement
×