E-Paper
Advertisement
ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
Crop Procurement: విపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చిపడేసిన మంత్రి తుమ్మల..!
దౌల్తాబాద్‌లో ఎరువుల దందా.. రైతుల రక్తం తాగుతున్న బ్లాక్ మార్కెట్ గ్యాంగ్!
Cotton Prices: పత్తి రైతులకు తీపి కబురు..?
తెలంగాణలో ఇళ్లకు కరెంట్ మీటర్ల గండం: జగదీష్ రెడ్డి!
మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం

మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం

ISI Links: స్వేచ్ఛ బ్యూరో: పాకిస్తాన్‌ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ ప్రస్తుతం మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనుమానితులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించినట్లు విచారణలో బయటపడింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం దేశ భద్రతకు ముప్పని […]

మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మరో కోత్త సేవలు ప్రారంభం!
సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు కలకలం
హైదరాబాద్ వాసులకు వాన గండం.. కనిపించని మాన్సూన్ యాక్షన్ ప్లాన్..!
కాలేజీలో చదువుతూనే.. నెలకు 9వేల జీతం.. సీఎం రేవంత్ సర్కార్ సరికొత్త స్కీమ్..!

కాలేజీలో చదువుతూనే.. నెలకు 9వేల జీతం.. సీఎం రేవంత్ సర్కార్ సరికొత్త స్కీమ్..!

Polytechnic Reforms: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సాంకేతిక విద్యా రంగం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. పాలిటెక్నిక్ విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసకువస్తోంది. గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై పాలిటెక్నిక్ విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, క్షేత్రస్థాయి అనుభవం లభించనుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఏడాది మొత్తం అప్రెంటిస్ షిప్(పరిశ్రమల్లో శిక్షణ) విధానాన్ని తప్పనిసరి చేయనున్నారు. దీనివల్ల చదువు […]

హైదరాబాద్‌లో మొదలైన ఎన్నికల జాతర.. మేయర్ సీటుకు ఫైరవీలు స్టాట్..?
మున్సిపల్ కార్పొరేషన్లపై ఆర్థిక భారం.. నగరంలో రోడ్డు పనులకు బ్రేక్..!
తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

తెలంగాణ‌లో బీజేపీ కొత్త స్కెచ్.. రైతులు, కార్మికుల కోసం స్పెషల్ ప్రోగ్రాం..?

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించుకుంది. మొన్నటి ప్రధాని మోడీ సభ ఇచ్చిన జోష్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, […]

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

జోరుగా మినరల్ వాటర్ దందా.. పట్టించుకోని అధికారులు!

Mineral Water: స్వేచ్ఛ బ్యూరో: ఎండలు మండుతున్నాయి.. గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బులు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి.. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లాలోని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో కొందరు నీళ్ల దందాకు తెర లేపుతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా శుద్ధ జల ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిస్తూ మినరల్‌ వాటర్‌ పేరిట బోరు నీటిని అమ్ముతున్నారు. అందినకాడికి దండుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు చూసీ […]

చైనాలో భారీ పేలుడు.. 82 మంది కార్మికులు మృతి..!

Big Stories

×